Andhra Pradesh

    విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌.. తొమ్మిది గంటలు పక్కా!

    November 4, 2020 / 07:08 AM IST

    Power Substations automation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ ప్రక్రియ షురూ అయింది. రూ.వెయ్యికోట్ల కాంట్రాక్టు పనులకు టెండర్‌ నిబంధనలు రూపొందించిన అధికారులు న్యాయసమీక్ష కోసం పంపించారు. గ్రీన్‌సిగ్నల్‌ రావడమే ఆలస్యం.. సబ్‌స్టేషన్�

    చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాదం…ముగ్గురు మృతి…20 మందికి గాయాలు

    November 3, 2020 / 06:04 PM IST

    3 dead, 20 injured in bus accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి బండకిందిపల్లికి వెళుతున్న మినీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ముగ్గురు మరణించారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మదనపల్ల�

    రాయలపేట అత్యాచార నిందితుడు అరెస్ట్

    November 3, 2020 / 04:26 PM IST

    Rayalapeta Rape accused arrested : చిత్తూరు జిల్లా రాయల పేటలో ఈనెల 1వ తేదీన మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం రాయలపేట లో నవంబర్ 1వతేదీ రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటి పక్కన ఉన�

    విషాదం…రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య

    November 3, 2020 / 03:54 PM IST

    four members of family suicide : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురురైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కొల్లూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి వీరు మరణించారు. భార్యా,భర్తతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వీరిని నంద్

    అనంతలో యువతిని కిడ్నాప్ చేసిన కానిస్టేబుల్

    November 3, 2020 / 03:13 PM IST

    constable kidnapped the young woman : అనంతపురంలో ఓ కానిస్టేబుల్ యువతిని కిడ్నాప్ చేయటం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో…. ఆజాద్ నగర్ లో రోడ్డుపై నడిచి వెళుతున్న జ్యోతి అనే యువతిని కానిస్టేబుల్ భగీరధాచారి కిడ్నాప్ చేసినట్లు ఆమె తల్లి తండ్రులు పోలీసు �

    చిత్తూరు జిల్లాలో ఆదృశ్యం అయిన బ్యాంకు ఉద్యోగులు క్షేమం

    November 2, 2020 / 04:45 PM IST

    missing bank employees safe in chittoor district : చిత్తూరు జిల్లాలో 10 మంది బ్యాంకు ఉద్యోగులు ఆదృశ్యమవటం కలకలం రేపింది. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి ఆదివారం 10 మంది బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రికి కూడా వారు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. ఆచూకి కోస�

    కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం….ఎర్ర చందనం స్మగ్లర్ల సజీవ దహనం

    November 2, 2020 / 03:27 PM IST

    Road Accident in kadapa district: కడప జిల్లాలో సోమవారం తెల్లవారు ఝూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు వారంతా ఎర్రచందనం స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. కడప-తాడిపత్రి రహదారిపై వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ట�

    గజగజ.. ఆంధ్రా కశ్మీర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 15.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

    November 2, 2020 / 12:59 PM IST

    Lambasingi: లంబసింగి… గాలిని సైతం గడ్డ కట్టించే చలి… దట్టమైన పొగమంచు…హిమ తుంపరులు…అతిచల్లని గాలులు… పూల సొగసులు. చలికాలం వచ్చిందంటే ఈ ఆంధ్రా కశ్మీర్‌ అందాలు చూడాల్సిందే. దట్టంగా కురుస్తోన్న మంచుతో లంబసింగి మరింత అందంగా కనిపిస్తోంది. ఆంధ్�

    పోలవరం ప్రాజెక్టుకి తెలంగాణ అడ్డుకాదు

    November 2, 2020 / 12:45 PM IST

    polavaram project: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుకాదని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఎదుర్కొనే సమస్యలను పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం, ఏపీలపై ఉందని తెలిపి�

    ఆధారాల్లేకుండా కారం చల్లాడు, క్షుద్రపూజలు జరిగినట్లు సీన్‌ క్రియేట్‌ చేశాడు, లా తెలివితేటలను హత్యకు వాడాడు.. వరలక్ష్మి కేసులో సంచలన నిజాలు

    November 2, 2020 / 11:44 AM IST

    gajuwaka varalakshmi murder case: విశాఖ జిల్లా గాజువాకలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి(17) హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపించేలా అఖిల్‌ వరలక్ష్మి మర్డర్‌కు ప్లాన్‌ చేశాడు. పక్కా ప్రణాళికతో వరలక్ష్మిని చంప�

10TV Telugu News