Home » Andhra Pradesh
vijayasai reddy gitam: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా షాక్ లు ఇస్తున్నారు. శ్రీభరత్ ప్రెసిడెంట్గా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విజయసాయిరెడ�
Reduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, సూపర్స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ప్రభు
bapatla police arrested women, theft case : ఏపీ తెలంగాణాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం బాపట్లలో సంచలనం సృష్టించిన చోరీ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసి ఆమె వద్దనుంచి బంగారం,వెండి నగదు స్వా�
hyderabad youth addicting to ganja: యువత జీవితాలను గంజాయి చిత్తు చేస్తోందా..? గంజాయి మత్తులో స్నేహితులే…శత్రువులుగా మారుతున్నారా..? ఒకరిపై ఒకరు దాడులు.. చివరకు హత్యలకు సైతం వెనకాడటం లేదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో వరుసగా వెలుగు చూస్తు
New sand policy in AP : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై విమర్శలు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది.. కొత్త పాలసీ ప్రకారం అన్ని రీచ్లను ఓకే సంస్థకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇసుక పాలసీపై కేబినెట్ సబ్ కమి�
CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు, పక్కరాష్ట్రాలతో సమన్వయం…మంత్రులు, అధికారులతో మంతనాలు…. పార్టీ వ్యవహ�
Covid 19 Cases In Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 75 వేల 465 మంది శాంపిల్స్ పరీక్షించగా…2,477 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 2 వేల 701 మంద
holidays for government school teachers: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో కరోనా కలకలం రేగింది. ఇలా స్కూళ్లు ప్రారంభం అయ్యాయో లేదో అప్పుడే కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. టీచర్లు, విద్యార్థులు కొవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 120మంది టీచర్లు, 30మంది విద్య
local body elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్. గతంలో కంటే కరోనా కేసులు తగ్గాయంటూ అఫిడవ
AP CM: రాష్ట్రంలో మూడు మెగా ఇండస్ట్రీల ఏర్పాటుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. రూ.16వేల 314 కోట్ల పెట్టుబడులు వచ్చి, సుమారు 39 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకొస్తున్న పలు మెగా ప్రాజెక్టుల