Andhra Pradesh

    అబ్దుల్ సలాం ఫ్యామిలీ సూసైడ్, విచారణ నుంచి తప్పుకున్న న్యాయవాది

    November 11, 2020 / 08:31 PM IST

    Abdul Salam Family Suicide Case : నంద్యాల అబ్దుల్ సలాం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయవాది రామచంద్రారావు ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తరపున ఈయన వాదిస్తున్న

    ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు

    November 11, 2020 / 01:49 PM IST

    Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్‌లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �

    నవంబర్ 21న బర్త్ డే..సెలబ్రేట్ చేసుకుందామన్నాడు – వీర జవాన్ భార్య

    November 11, 2020 / 01:17 PM IST

    Veera Jawans Mahesh wife : రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ మరణం.. భార్య సుహాసినిని షాక్‌కి గురి చేసింది.. భర్త లేని జీవితం శూన్యమంటూ శోకించడం చూపరులను కంటతడిపెట్టిస్తోంది. నవంబర్‌ 21న నా పుట్టిన రోజు … ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం&

    ఏపీలో కొత్తగా 1,886 కరోనా కేసులు. 12 మంది మృతి

    November 10, 2020 / 06:58 PM IST

    AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,910 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 1,886 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్�

    ఆరోగ్యశ్రీ.. ఇక ఆంధ్ర రాష్ట్రమంతా!

    November 10, 2020 / 01:29 PM IST

    Dr YSR Aarogyasri:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రిలో చేరి వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమ

    నమ్మకద్రోహం, నిందలు, వేధింపులు.. అబ్దుల్ సలాం కుటుంబాన్ని చంపేశాయి.. నంద్యాలలో గుండెలు పిండే విషాదం

    November 10, 2020 / 12:52 PM IST

    abdul salam family suicide: నమ్ముకున్న వారే నట్టేట ముంచే ప్రయత్నాలు.. వరుసగా వెంటాడుతున్న నిందలు.. చేయని తప్పును ఒప్పుకోవాలంటూ పోలీసుల వేధింపులు.. కనుచూపు మేరలో కనిపించని సాయం.. అన్నీ కలిసి ఆ కుటుంబాన్ని చావుకి దగ్గర చేశాయి. ఓ ఆటో డ్రైవర్‌తో పాటు అతడి ఫ్యామిలీ �

    ఆ వ్యూహంతో విజయనగరం జిల్లాలో బలం పెంచుకుంటున్న బీజేపీ

    November 9, 2020 / 11:21 AM IST

    bjp vizianagaram: విజయనగరం జిల్లాలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు. బీజేపీకి చెప్పుకునేంత బలం, బలగం లేదు. రాష్ట్ర స్థాయి నేతలూ లేరు. ఇక కేడర్ అంటే… తూతూ మంత్రమే. ఎప్పుడూ కనిపించే ఆ ముగ్గురు నలుగురు నేతలు, కేడర్ తప్ప… చెప్పుకునే ఉనికి కూడా లేదు. రెండు టె�

    అబ్దుల్ సలాం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? ఏం జరిగింది ?

    November 9, 2020 / 08:04 AM IST

    Nandyal Family Suicide : కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు చావుకు కారణమైన ఖాకీలపై వేటు పడింది. నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్ట్‌చేశారు. అబ్దుల్‌ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని విచారణలో తేలడంతో వారిప

    నంద్యాలలో ఫ్యామిలీ సూసైడ్, సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

    November 9, 2020 / 07:50 AM IST

    Family suicide in Nandyal : కర్నూలు జిల్లా నంద్యాలలో నలుగురు చావుకు కారణమైన ఖాకీలపై వేటు పడింది. నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను అరెస్ట్ ‌చేశారు. అబ్దుల్‌ సలాం ఫ్యామిలీ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని విచారణలో తేలడంతో వార�

    ఏపీలో కొత్తగా 2,237 కరోనా కేసులు, 12మంది మృతి

    November 8, 2020 / 06:23 PM IST

    AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 76,663 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 2237 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధ

10TV Telugu News