Andhra Pradesh

    రూ.40కే కిలో ఉల్లిపాయలు, కొనేందుకు ఎగబడ్డ జనాలు, కిలోమీటర్ల మేర బారులు

    October 23, 2020 / 04:24 PM IST

    onion: ఉల్లి ధర సెంచరీ దాటడంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏపీ సర్కార్‌ సబ్సిడీపై ఉల్లిని విక్రయిస్తోంది. కిలో ఉల్లి పాయలను 40 రూపాయలకు విక్రయిస్తోంది. విజయనగరంలోని ఆర్‌ అండ్‌ బీ రైతు బజార్లలో సబ్సీడీ ఉల్లి విక్రయాలను జ�

    ఉల్లి ధరలకు రెక్కలు, సెంచరీ క్రాస్.. ఉల్లి ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఏంటి? ఎప్పుడు అదుపులోకి వస్తాయి?

    October 23, 2020 / 04:17 PM IST

    onion price soars : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 90 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దాటి నాన్‌స్టాప్‌గా ఉల్లి ధర పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కా

    ఏపీ – తెలంగాణ మధ్య రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు!

    October 23, 2020 / 11:57 AM IST

    Interstate Bus Services To Andhra Pradesh & Telangana :  తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ..ఈ చర్చలు ఒక కొలిక్క రాకపోవడంతో బస్సుల తిరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇ

    రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ సమావేశం

    October 23, 2020 / 08:56 AM IST

    Election commission : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలిచిపోయిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో

    ఏపీలో భూ సర్వే..శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయం

    October 23, 2020 / 08:02 AM IST

    cm ys jagan Review Land survey to begin on January 1, 2021 : శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న �

    కిలో ఉల్లి రూ.40 కే అందిస్తున్న AP ప్రభుత్వం

    October 23, 2020 / 07:17 AM IST

    Onion Rs. 40 per KG in AP Raitu bazar : ఏపీ లోని రైతు బజార్ల ద్వారా శుక్రవారం నుంచి ఒక్కో కుటంబానికి కిలో ఉల్లిని రూ. 40 చొప్పున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. భారీ వర్షాలు , వరదలతో పంట దెబ్బతినటంతో ఉల్లిధరలు పెరిగాయన�

    AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు, 16 మరణాలు

    October 22, 2020 / 06:20 PM IST

    AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, �

    తీవ్ర అల్పపీడనం : తెలంగాణాలో వర్షాలు కురిసే అవకాశం

    October 22, 2020 / 11:00 AM IST

    Heavy Rains In Telangana For Two Days : తెలంగాణ రాష్ట్రంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. విస్తారంగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మరోవైపు

    ఏపీలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు

    October 22, 2020 / 08:31 AM IST

    andhra pradesh subsidized onion rythu bazaars : ఉల్లిపాయలను కోయకుండానే..కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో రేట్లు చూసి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిగడ్డ రూ. 80 నుంచి 110 పలుకుతోంది. దీంతో ఉల్లిని కొనకుండానే..కూరలు వండేయాల్సిన పరిస్థితి ఏర�

    ఏపీలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మంది మృతి

    October 21, 2020 / 06:17 PM IST

    AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, �

10TV Telugu News