Andhra Pradesh

    ఏపీలో కొత్తగా 5,010 కరోనా కేసులు, 25మంది మృతి

    October 16, 2020 / 08:13 PM IST

    AP Covid-19 Live Updates : కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వై

    అర్ధరాత్రి కాలువలోకి దూసుకెళ్లిన కారు…. నలుగురు మృతి

    October 16, 2020 / 09:06 AM IST

    Guntur district : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వెళుతున్నకారు….రొంపిచర్ల మండలం తంగెడమల్లి మేజర్‌ కాలువలోకి గురువారం అర్ధరాత్రి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. జగిత�

    మరో రెండు రోజులు భారీ వర్షాలు!

    October 16, 2020 / 06:03 AM IST

    heavy rains another two days : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వరద నీరు పోటెత్తింది. కాల

    AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 4,038 కరోనా కేసులు, 38 మరణాలు

    October 15, 2020 / 06:25 PM IST

    AP Covid-19 Live Updates : కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వై

    ప్రేమోన్మాది ఘాతకం…..యువతిపై దాడి, హత్య

    October 15, 2020 / 03:16 PM IST

    Love maniac attacks young girl with knife : విజయవాడలో దారుణం జరిగింది. యువతి ప్రేమించటం లేదని ఓ ఉన్మాది ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. బెజవాడలోని క్రీస్తురాజపురంలో ఓ ప్రేమోన్మాది దాడిలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని తేజస్విని బలయింది. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఈఘటన జరి

    కోటి ఇస్తేనే కాపురం, లేదంటే విడాకులే……భర్త ఇంటి ముందు భార్య ధర్నా

    October 15, 2020 / 02:00 PM IST

    husband harassment on wife for extra dowry : అదనపు కట్నం కోసం భార్యను కాపురానికి తీసుకెళ్ళకుండా…. విడాకులిచ్చి వదిలించుకోవాలని చూస్తున్న ప్రబుధ్దుడి వ్యవహారం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్ళికి ఇచ్చిన కట్నం కాక, అదనంగా మరో కోటి రూపాయలు కట్నం ఇస్తేనే కాపురం �

    ఏపీలో 2 లక్షల ఎకరాల పంట నష్టం..రైతుల కన్నీరుమున్నీరు

    October 15, 2020 / 01:16 PM IST

    Heavy Rain Fall In Andhrapradesh : ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీవ్ర వాయుగుండం ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు చేతికందిన పంట నీటమునిగి అన్నదాత గుండె చెరువయ్యింది. కుండపోత వానలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్

    20 ఏళ్ల యువతి పై పాస్టర్ అత్యాచారం

    October 15, 2020 / 08:13 AM IST

    paster:చిత్తూరు జిల్లాలో ఓ పాస్టర్ 20 ఏళ్ల యువతిపై బెదిరించి అత్యాచారం చేశాడు. ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వెళితే …… పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాధిత యువతి సోమవారం జిల్లా ఏఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేసింది.ఫిర్యాదు వ�

    ఏపీలో 88 కేసుల విచారణకు సిట్.. ప్రభుత్వం ఉత్తర్వులు

    October 14, 2020 / 08:29 PM IST

    SIT investigation in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలువురు వ్యక్తులపై నమోదైన 88 కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 14) ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల డీఐజీ ఎస్.వి.రాజశేఖరబాబు నేతృత్

    బంగారం, డబ్బు జోలికి అస్సలు వెళ్లరు.. కంటైనర్లే టార్గెట్.. డేంజరస్ కంజర్ భట్ గ్యాంగ్ లక్ష్యం ఏంటి?

    October 14, 2020 / 05:21 PM IST

    kanjarbhat gang: హైదరాబాద్‌పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�

10TV Telugu News