Andhra Pradesh

    పండక్కి పల్లెకు వెళ్లేదెలా? తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తాయా

    October 21, 2020 / 04:30 PM IST

    rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�

    చుక్కలను తాకుతున్న ఉల్లి ధర, ఉల్లి లేకుండానే కూర కుత కుత

    October 21, 2020 / 11:38 AM IST

    kilo of onion Rs 110 : కోయకుండానే కాదు.. కొనాలన్నా ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. సెంచరీ దిశగా నాన్‌స్టాప్‌గా ఉల్లి ధర పరుగులు పెడుతోంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనేది సామెత. కానీ ఆ పర�

    వివాహిత మహిళకు ఫోన్ చేసి…..

    October 21, 2020 / 08:09 AM IST

    husband stabs a man : విజయవాడలో దారుణం జరిగింది. వివాహిత మహిళకు ఫోన్ చేసి తరచూ వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచాడు. కృష్ణలంక ప్రాంతంలో నివసించే మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేస�

    ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ ప్రజలకు మరో రెండ్రోజులు వానగండం

    October 20, 2020 / 04:12 PM IST

    Hyderabad heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు హైదరాబాద�

    మరో మూడు రోజులు జాగ్రత్త, బయటకు రావొద్దు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

    October 20, 2020 / 12:25 PM IST

    heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి

    ముగ్గురు పిల్లలతో సహా వివాహిత ఆదృశ్యం

    October 19, 2020 / 12:56 PM IST

    married woman missing : తిరుపతి కి చెందిన వివాహిత మహిళ శ్రీలేఖ తన ముగ్గురు పిల్లలతో సహా ఆదృశ్యం అయ్యింది. కెన్నడీ నగర్ కు చెందిన శ్రీలేఖ అనే మహిళ నిన్న మధ్యాహ్నం తన ముగ్గరు పిల్లలు దీక్షతశ్రీ, తేజశ్రీ, కార్తీక్ లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత�

    AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 3,986 కరోనా కేసులు, 23 మంది మృతి

    October 18, 2020 / 09:53 PM IST

    AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, �

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా తగ్గుముఖం, 5,529 మంది రికవరీ

    October 17, 2020 / 07:01 PM IST

    AP Covid-19 Live Updates : కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వై

    వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

    October 17, 2020 / 02:46 PM IST

    ministers visit flood affected areas: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(అక్టోబర్ 17,2020) వరద ప్రభావిత ప్రాంతాల్లో �

    సీఎం జగన్ గారు న్యాయం చేయండి, నాగేంద్రను ఎన్ కౌంటర్ చేయండి

    October 17, 2020 / 11:25 AM IST

    Do justice Divya Tejaswini : సీఎం జగన్ గారు..న్యాయం చేయండి. తన కూతురును చంపేసిన నాగేంద్రను ఉరి శిక్ష లేదా, ఎన్ కౌంటర్ చేయాలని కోరారు దివ్య తేజస్విని తండ్రి జోసెఫ్. ప్లాన్ ప్రకారమే నాగేంద్ర హత్య తన బిడ్డచేశాడని, ఇంత దారుణానికి పాల్పడ్డ నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చే

10TV Telugu News