Andhra Pradesh

    గుప్త నిధుల పేరుతో రూ.25 లక్షల మోసం : అయిదుగురు అరెస్ట్, రూ.9 లక్షలు రికవరీ

    October 10, 2020 / 11:14 AM IST

    chittoor police arrest : గుప్తనిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన ఐదుగురు సభ్యులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి రూ 9 లక్షల నగదు స్వాధీన పరచుకొన్నట్లు పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ తెలిపారు. చెన్నై�

    బంగాళాఖాతంలో శనివారం సాయంత్రానికి వాయుగుండం

    October 10, 2020 / 09:25 AM IST

    weather-report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శని, ఆది వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్‌ సముద్రం దాన్ని ఆన

    మాస్క్ లేదా..అయితే..నో ఎంట్రీ..ఏపీలో మార్గదర్శకాలు

    October 10, 2020 / 05:53 AM IST

    covid guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. అలాగే..ఏపీలో వ్యాపార కార్యకలాపాలకు పున:ప్రారం

    ఏపీలో షూటింగ్ లకు అనుమతి

    October 9, 2020 / 12:48 PM IST

    Film Shooting In Andhrapradesh : ఏపీ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లు జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ స్థ

    AP Covid-19 Live Updates: ఏపీలో కొత్తగా 5,292 కరోనా కేసులు, 42 మంది మృతి

    October 8, 2020 / 08:16 PM IST

    AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 42 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ క

    విశ్లేషణ.. వైసీపీ ఎన్డీయేలో చేరితే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    October 7, 2020 / 01:01 PM IST

    ysr congress joining nda: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో చేరేందుకు వైసీపీ సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత �

    జలజగడం వాటాలు..వాదనలు, కేంద్రం తేలుస్తుందా ? నానుస్తుందా ?

    October 7, 2020 / 06:50 AM IST

    CM YS Jagan Points in Apex Committee Meeting : జల వివాదంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గట్టిగా తమ వాదనలు వినిపించాయి. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డుల పరిధిపై క్లారిటీ రానప్పటికీ.. డిటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లు సమర్పించేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణలో నిర�

    నీటి కేటాయింపుల్లో ఏపీకి న్యాయం చేయాలి : సీఎం జగన్ లేఖ

    October 6, 2020 / 09:40 PM IST

    CM Jagan : కేంద్ర మంత్రి షెకావత్ కు పూర్తి వివరాలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి న్యాయం చేయాలని సీఎం జగన్ లేఖలో కోరారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలక�

    ఏపీతో నది జలాల వివాదాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

    October 6, 2020 / 09:24 PM IST

    river Irrigation dispute : ఏపీతో నదీ జలాల వివాదాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు, తదితర అక్రమ ప్రాజెక్టులను ఏపీ ఆపకుంటే.. తెలంగాణ కూడా అలంపూర్ పెద్ద వరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. తద్వారా రోజుకు 3 �

    ఏపీలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    October 6, 2020 / 12:24 PM IST

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా Anganwadiల్లో పోస్టుల భర్తీగా జిల్లాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది గవర్నమెంట్. ఖాళీ అయిన 5వేల 905 పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించడంతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంల�

10TV Telugu News