Andhra Pradesh

    AP Covid-19 Live Updates : ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. రికవరీ కేసులే ఎక్కువ

    September 28, 2020 / 07:58 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీ అయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది.. కరోనా పాజిటివ్ కేసులతో పోలిస్తే రికవరీ కేసుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. రా�

    మంత్రి వెల్లంపల్లికి కరోనా, తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌ పక్కనే ఉన్న మంత్రి

    September 28, 2020 / 10:56 AM IST

    vellampalli srinivas rao corona positive: ఏపీ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‍ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్�

    health-screening : ఏపీలో ఇంటి వద్దకే వైద్యం

    September 28, 2020 / 10:16 AM IST

    health-screening : ఏపీలో ప్రజల ఆరోగ్యంపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రజలకు ఇంటి వద్దనే చికిత్స అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..వారి ఆరోగ్య వివరాలు సేకరించేందుకు నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది

    అక్రమ సంబంధంతో ఫోటో గ్రాఫర్ హత్య

    September 28, 2020 / 08:55 AM IST

    photographer killed in ananthapuram:ఆడ,మగ స్నేహం అది గౌరవంగా, సక్రమంగా గడిచినంత కాలం బాగానే ఉంటుంది. కానీ అది ఏ బలహీనమైన క్షణానైనా అక్రమ సంబంధంగా మారిందంటే దాని వల్ల ఉత్పన్నమ్యయ్యే పరిస్ధితులతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ అక్

    అంతర్రాష్ట్ర బస్సులు పునఃప్రారంభానికి రెడీ

    September 26, 2020 / 06:32 PM IST

    కరోనా ప్రభావంతో ఆగిపోయిన అంతర్రాష్ట్ర బస్సులు తిరిగి ప్రారంభించనున్నట్లు ట్రాన్స్‌పోర్ట్ మినిష్టర్ పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో కేవలం 25 శాతం మాత్రమే సిటీ బస్సులను నడిపేందుకు సీఎం కేసీఆర్‌ పర్మిషన్ ఇచ్చారని అన్నారు. ఆర్టీస�

    కరోనా అప్‌డేట్: 24 గంటల్లో 85,362 కొత్త కేసులు

    September 26, 2020 / 11:32 AM IST

    ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 85,362 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో వెయ్యి మందికి పైగా ప్రతిరోజు చనిపోతున్నా�

    telangana Corona : 24 గంటల్లో 2,239 కేసులు, కొలుకున్నది 2,281 మంది

    September 26, 2020 / 10:27 AM IST

    Corona : తెలంగాణలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,239 కేసులు నమోదయ్యాయని, 2,281 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య �

    AP ECET 2020 ఫలితాలు

    September 26, 2020 / 08:21 AM IST

    ECET : ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం మంత్రి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇందులో ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ రామ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 78.65 శాతం మంది అభ్య

    తెలుగు రాష్ట్రాల్లో కంజర్‌భట్‌ ముఠా. విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లే టార్గెట్.. ఒక్కో ముఠాలో కనీసం 20 నుంచి 25 మంది

    September 24, 2020 / 11:27 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో కంజర్‌భట్‌ ముఠా మకాం వేసిందా..? విలువైన వస్తువుల లోడుతో వెళ్లే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతోందా..? మొన్న చిత్తూరు..తాజాగా గుంటూరు దోపిడీ ఘటనలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. గతంలోఈ ముఠా నేర�

    కరోనా అప్‌డేట్: భారత్‌లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కవ!

    September 24, 2020 / 11:01 AM IST

    కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది ఇండియా. ఇప్పటికే దేశంలో మరణాలు సంఖ్య లక్షకు చేరువగా 91వేలు దాటిపోయింది. కరోనా నుంచి విముక్తి కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో గత ఆరు రోజులుగా కరోనా విషయంలో దేశం కాస్త ఉపశమనం కలిగ�

10TV Telugu News