Andhra Pradesh

    శేషాచలం అడవుల్లో ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్ : నాటు తుపాకి స్వాధీనం

    September 23, 2020 / 02:09 PM IST

    AP Crime News చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల ను వేటాడు తున్న ఇద్దరిని టాస్క్ ఫోర్స్  పోలీసులు అరెస్ట్ చేశారు,. వారి వద్ద నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ కు సిబ్బ�

    Telangana పెరుగుతున్న Corona రికవరీ కేసులు..జిల్లాల కేసుల వివరాలు

    September 23, 2020 / 11:54 AM IST

    Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్క�

    ఏపీలో మేరీ మాత విగ్రహం ధ్వంసం

    September 23, 2020 / 10:53 AM IST

    Andhra Pradesh Temples : ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో మండపేటలో మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. చర్చీ ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావడాన్ని స్థానికులు 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం ఉదయం చూశారు. గు

    పప్పు గుత్తితో భర్తను హత్య చేసిన భార్య…….ప్రియుడికోసం

    September 22, 2020 / 05:22 PM IST

    AP crime news అక్రమ సంబంధాల మోజులో కాపురాల్లో చిచ్చు పెట్టకుంటున్నారు కొందరు మహిళలు. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తను ఒక్క దెబ్బకు హత్య చేసింది అనంతపురానికి చెందిన మహిళ.జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్ర్రీనివాస్ చౌదరి9 సంవత్సరాలక్రి�

    ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. పోలీసులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని డబ్బులు అడుగుతారు

    September 22, 2020 / 10:55 AM IST

    పోలీసులు, పొలిటికల్‌ లీడర్స్‌ నుంచి మీకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త. ఫేస్‌

    AP Covid-19 Updates : ఏపీ కరోనా కథ మారింది.. రికవరీ కేసులే ఎక్కువ!

    September 21, 2020 / 05:52 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కథ మారింది.. మహమ్మారి క్రమంగా కనుమరుగైపోతోంది.. రోజురోజుకీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. కరోనా నుంచి కోలుకునే రికవరీ కేసులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 56,569 కరోనా �

    భారత్‌లో ఫస్ట్ టైమ్.. ఒక్క రోజులో 93,356 మంది కరోనా నుంచి కోలుకున్నారు

    September 21, 2020 / 02:08 PM IST

    కరోనా కరాళ నృత్యం దేశంలో సాగుతూనే ఉంది. కరోనా కేసులు రోజురోజుకు దేశంలో పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. అయితే ఇవాళ(21 సెప్టెంబర్ 2020) వచ్చిన అప్‌డేట్ మాత్రం భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించేదిగా ఉంది. భారతదేశంలో కరోనా సో

    తిరుమల వెళ్లినప్పుడు అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ ఇచ్చారు, చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 30మంది చనిపోయారు

    September 21, 2020 / 12:31 PM IST

    ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్

    AP Coronavirus, ఒక్క రోజే 10 వేల మంది కోలుకున్నారు

    September 20, 2020 / 06:47 PM IST

    ఏపీలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకున్నా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70 వేల 455 నమూనాలను టెస్టులు చేయగా..7 వేల 738 మందికి వైరస్ సోకిందని నిర్ధారించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెట

    లావు తగ్గిస్తానని… కూతురు వయసున్న మహిళతో పరారీ

    September 19, 2020 / 11:03 AM IST

    ఈ మధ్యకాలంలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రధ్ద ఎక్కువై పోయింది. వరి అన్నం తినటం మానేసి తృణధాన్యాలు, ఆర్గానిక్ ఫుడ్స్ , వెజిటబుల్స్ తినటం మొదలెట్టారు అలాంటి వాటిలో లోనే బరువు తగ్గటం…లావు తగ్గటం వంటి వాటి కోసం వివిధ యోగా సెంటర్లను జిమ్ లను సంప్రదిస�

10TV Telugu News