Andhra Pradesh

    రాజమండ్రి జైల్లో కరోనా నుంచి కోలుకున్న 300మంది ఖైదీలు, ఫలితాన్ని ఇచ్చిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

    September 15, 2020 / 03:12 PM IST

    ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. 300 మంది ఖైదీలు కరోనా నుంచి కోలుకున్నారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. దీంతో ఇటు ఖైదీలు అటు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శి�

    Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

    September 15, 2020 / 11:24 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�

    కన్నీటి ఙ్ఞాపకం : కచ్చులూరు పడవ ప్రమాదం..ఏడాది పూర్తి, రమ్యశ్రీ ఎక్కడ ?

    September 15, 2020 / 06:11 AM IST

    Godavari boat accident :పాపికొండలు.. ఓ అందమైన ప్రదేశం.. అక్కడికి వెళ్ళాలని, ప్రకృతి అందాలను చూసి తరించాలనుకునే వారికి ఓ స్వర్గథామం. కానీ ఏడాది క్రితం అదే పాపికొండలు చూడటానికి వెళ్లిన పర్యాటకుల్ని గోదావరి బలి తీసుకుంది. కచ్చలూరులో సౌందర్య గోదారి.. ప్రమాద సవా�

    విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ….రూ. 50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

    September 14, 2020 / 09:01 PM IST

    విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన

    అమ్మను కాలేక పోతున్నా…..మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు

    September 14, 2020 / 08:19 PM IST

    పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ లోని జక్కంపూడి కాలనీలో జరిగింది. జక్కంపూడి కాలనీ బ్లాక్ నెంబర్ 92 లో నివాసం ఉండే కగ్గు తిరుపతమ్మ(32) పోతురాజు లకు 2003 లోవివాహం అయ్యింది. పోతురాజు పానిపూరి వ్

    తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

    September 14, 2020 / 01:22 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే

    పెళ్ళికి నో అన్న దేవరాజ్…శ్రావణి సూసైడ్

    September 14, 2020 / 08:02 AM IST

    టీవీనటి శ్రావణి సూసైడ్ కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రావణిని పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ రెడ్డి నిరాకరిచంటంతోనే  తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యే చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చార�

    TV actress Sravani Kondapalli : దోషులు ఎవరు ?

    September 13, 2020 / 11:46 PM IST

    Sravani Kondapalli dies : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్‌ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఇద్దరినీ ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తర్వ�

    ఏపీలో కరోనా..24గంటల్లో ఎన్ని కేసులంటే

    September 13, 2020 / 07:05 PM IST

    Corona in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. ఎక్కువ సంఖ్యలో కేసులు గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9 వేల 536 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 67 వేల 123కి చేరినట్లైంది. ఇందులో 95 వేల 072 యాక్టివ్ కేసులున్నాయి. 4 �

    వదలా బొమ్మాళీ : ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

    September 13, 2020 / 04:20 PM IST

    ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. నెలూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఈ ఎమ్మెల్యే కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్

10TV Telugu News