Andhra Pradesh

    కీలక దశకు చేరుకున్న శ్రావణి సూసైడ్ కేసు

    September 12, 2020 / 06:35 PM IST

    టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగంగా సాగుతోంది.ఇప్పటికే దేవరాజ్‌ వాగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఆదివారం సాయి కృష్ణను విచారించనున్నారు. సాయితో పాటు శ్రావణి తల్లితండ్రులనుకూడా ఆదివారం పోలీసులు విచారించనున్నారు. తూ�

    SBI లో ఉద్యోగాల పేరుతో రూ.12 కోట్లు మోసం చేసిన నూతన్ నాయుడు

    September 12, 2020 / 01:37 PM IST

    విశాఖ జిల్లాలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు యువకుల వద్దనుంచి రూ. 12 కోట్లరూపాయలు కొట్టేశాడు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్టైన తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు �

    7 అంతస్తులు, రూ.95లక్షలు.. అంతర్వేది స్వామివారి కొత్త రథం డిజైన్ రెడీ

    September 12, 2020 / 11:44 AM IST

    తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారికి కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైంది. శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తులో, 7 అంతస్తులు, ఆరు చక్రాలతో నూతన రథం డిజైన్‌ సిద్ధం చేశారు. కొత్త రథం నిర్మాణతో పాటు షెడ్డు మరమ్మతులు, షెడ్డు షె�

    దీపం వెలిగించి నిరసన తెలిపిన పవన్..వదిన సురేఖ మద్దతు

    September 12, 2020 / 11:07 AM IST

    Antarvedi RADHAM : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ఢం ఘటన ఇంకా చల్లారడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ధర్మ పరిరక్షణ పరిరక్షణ దీక్ష చేసిన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలి�

    దేశంలో అరకోటికి దగ్గరగా.. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు

    September 12, 2020 / 10:16 AM IST

    భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు సంఖ్య అరకోటికి దగ్గరగా అవుతుండగా.. గత 24 గంటల్లో దేశంలో 97,570 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 10వ తేదీన రికార్డు స్థాయిలో 96,551 కేసులు నమోదయ్య�

    నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్.. కరోనా వైరస్‌ను వూహన్‌ ల్యాబ్‌లో పుట్టించారు: చైనీస్ శాస్త్రవేత్త

    September 12, 2020 / 09:51 AM IST

    COVID-19 was made in Wuhan lab: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం కరోనా బారి నుంచి ఇప్పటికే చాలావరకు బయటపడింది. అయితే చైనా శత్రు దేశాలుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బ�

    ఆ ఇద్దరితో శ్రావణి ప్రేమాయణం

    September 11, 2020 / 05:29 PM IST

    టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచినట్లు తెలుస్తోంది ? అలాగే కొత్త అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సాయి, దేవరాజ్ ఇద్దరితోనూ శ్రావణి సన్నిహితంగా ఉండేదని పోలీసులు అను

    ప్రేమించిన వాడితో పెళ్లి చేయట్లేదని మైనర్ బాలిక ఆత్మహత్య

    September 11, 2020 / 02:03 PM IST

    తెలిసీ తెలియని వయస్సులో పుట్టే ప్రేమలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్ళకు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. ప్రేమ…వ్యామోహం….ఆకర్షణ… వీటి మధ్య కల వ్యత్యాసాన్ని గుర్తించలేని యువత  తీసుకునే  తొందరపాటు చర్యతో జీవితాన్ని ముగిస్తున్

    రాక్షసుడు : డంబెల్ తో కొట్టి భార్యను హత్య చేయబోయిన ఆర్టీసి ఉద్యోగి

    September 10, 2020 / 05:35 PM IST

    కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జరిగింది. తాళి కట్టిన భార్యని  డంబెల్ తో కొట్టి చంపబోయాడు కాకినాడకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శ్రీను. డంబెల్‌తో భార్యను కొట్టే ముందు శ్రీను….. కుమార్తెను 100కు ఫోన్ చేసుకో అని చెపుతూ భార్య తలపై డంబెల్‌తో కొ�

    పెందుర్తి శిరోముండనం కేసులో దర్యాప్తు వేగవంతం

    September 10, 2020 / 04:56 PM IST

    విశాఖ జిల్లా పెందుర్తి శ్రీకాంత్ శిరోముండనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసులో ప్రధాన నిందితులు నూతన్ నాయుడు, అతని భార్య మధుప్రియ, ఇందిర, వరహాలు ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని 2 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. బాధితుడ�

10TV Telugu News