Andhra Pradesh

    బ్రెజిల్‌ను దాటేసి రెండవ స్థానంలోకి భారత్.. ఒక్క రోజులో 90వేలకు పైగా కరోనా కేసులు

    September 6, 2020 / 10:35 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్‌ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�

    ఏపీలో కరోనా కల్లోలం.. వరుసగా 10వేలకు పైగా కేసులు

    September 5, 2020 / 09:58 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా అలానే కనిపిస్తోంది. రాష్ట్రంలో వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69,623 శాంపిల్స్‌ని ప

    ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నెం.1

    September 5, 2020 / 05:36 PM IST

    బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్-2019 ర్యాంకింగ్ విడుదల అయింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల జాబితాను న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానాయాన శాఖ మంత్రి హర

    ఏపీలో కిడ్నాపైన మహిళ……తెలంగాణలో శవమై తేలింది

    September 5, 2020 / 03:38 PM IST

    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్‌పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్‌లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడ�

    దేశంలో కరోనా ఉగ్ర రూపం.. 24 గంటల్లో 86 వేల కేసులు.. 4 మిలియన్ల మార్క్ దాటేసింది

    September 5, 2020 / 11:00 AM IST

    దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి

    ఉచిత విద్యుత్ శాశ్వతం.. ఎకరం సాగుచేయని వాళ్లే ఉచిత విద్యుత్ పై చిటికెలేస్తున్నారు – కొడాలి నాని ఫైర్

    September 4, 2020 / 01:34 PM IST

    Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగాని

    టిక్ టాక్ ప్రేమ జంట ఆత్మహత్య

    September 4, 2020 / 12:34 PM IST

    గుంటూరు జిల్లా..బెల్లంకొండ మండలం RR సెంటర్ లో ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  చిత్తూరు జిల్లా కు చెందిన శైలజ(17).. మంగళగిరి కి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇరువురు టిక్ టాక్ ద్వారా ప్రేమించుకు�

    భారతదేశంలో వరుసగా రెండవ రోజు 83 వేలకు పైగా కరోనా కేసులు.. సెకెండ్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్

    September 4, 2020 / 10:52 AM IST

    భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�

    తమ్ముడితో పెళ్లి……అన్నతో అక్రమ సంబంధం

    September 3, 2020 / 04:35 PM IST

    అక్రమ సంబంధాల మోజులో కాపురాలు కూలగొట్టుకుంటున్న కుటుంబాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వాడితో హాయిగా కాపురం చేసుకోక మరోకరిపై మోజుతో వివాహాన్ని విఛ్చినం చేసుకుంటున్నారు. సభ్యసమాజం తలదించుకునే ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అన్న�

    బ్యాంకు లూటీలకు యత్నించిన చోర శిఖామణులు

    September 2, 2020 / 12:21 PM IST

    కృష్ణా జిల్లా నూజివీడు లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో ఓ దుండగుడు చోరీకి యత్నం చేసాడు. నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలోమంగళవారం రాత్రి చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో �

10TV Telugu News