Home » Andhra Pradesh
టీవీ నటి శ్రావణి సూసైడ్ కేస్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టిక్టాక్ను అడ్డుపెట్టుకొని దేవరాజ్ అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో దేవరాజ్ ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మ�
ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె�
TV actress Sravani : టీవీ ఆర్టిస్ట్ శ్రావణి సూసైడ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్లోనే అతనిపై శ్రావణి ఎస్ఆ�
ఏపీలో కరోనా కేసులు తగ్డడం లేదు.. ఒక రోజు కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ మరుసటి రోజు నుంచి మళ్లీ 10వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు ఆగడం లేదు.. అందులోనూ పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ టెస్టుల�
Vijayasai Reddy tweets: మళ్లీ ట్వీట్ లతో బాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్షపాత బుద్ధి ఇటీవలి కాలంలో వెంట వెంటనే బయట పడుతోందన్నారు అన్నారు. అంతర్వేదిలో రధం దగ్దం ఘటనపై చంద్రబాబు ట్వీట్ చేయడాన్ని వ
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
AP Covid Cases Live Updates : ఏపీలో కరోనా వైరస్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్నిరోజులు వరుసగా పదివేలకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. ఇప్పుడు పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువగా పెరిగాయి.. ఇప్పటివరకూ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో కాస�
అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాల్లో చిచ్చురేపుకుంటున్నారు కొందరు. అందుకోసం ఎదుటి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడటం లేదు. వారిని హతమార్చేందుకు ప్రోఫెషనల్ కిల్లర్స్ కంటే దారుణమైన ప్లాన్ చేస్తున్నారు. అది టీవీ సీరియల్స్ ప్రభావమో మర�
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత
AP covid cases Live Updates : ఏపీలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా 11వ రోజు కూడా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 72,573 మం