Home » Andhra Pradesh
ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�
కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఉన్న ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. దీంట్లో అన్ని వృత్తులవారిదీ అదే పరిస్థితి. న్యాయవాదుల నుంచి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్ల వరకూ అదే దుస్థితి. పనిలేక
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ పోతుంటే.. రికవరీ అయ్యే వారి సంఖ్య క్రమంగా ఎక్కువగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,803 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ�
భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే బ్రెజిల్ను దాటేసిన ఇండియా.. అమెరికాను కూడా వెనక్కు నెట్టేస్తుందా? అన్నట్లుగా దేశంలో కేసలు నమోదు అవుతూ ఉన్నాయిత. కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా భారత్ �
AP Covid-19 Updates : కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా కోలుకుంటోంది.. రోజురోజుకీ కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకునే వారిసంఖ్యే అధికంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,712 మంది పూర్తిగా
కరోనా కష్ట సమయంలో కాస్త వెసులుబాటును కూడా ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు సామాన్యులు. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఇండియా దేశీయ ఎల్పిజి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి రూ.50 క్యాష్బ్యాక్ను అందిస్తున్నట్లు ప్రకటించింది ఇంతక�
నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందివ్వాలంటే.. ముందుగా కావలసిన కార్డు రేషన్ కార్డు.. రేషన్ కార్డు లేనిదే అర్హులైనా కూడా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి. ఆ రేషన్ కార్డు రావాలంటే సామాన్యుడు ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి. అన్నీ అర్హతలు ఉన్నా.. రే
AP Covid Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోయిన కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో రోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య ఎక�
చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కిలో రూ.12 కోట్ల విలువైన సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకెళ్లిన ఘటన మరువక ముందే నెలరోజుల వ్యవధిలో మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గుంటూరు-కలకత్తా జాతీయ రహదారిపై వెళుతున్న లారీ లోంచి రూ. 80 లక్షలవిలువైన రెడ్ మ�
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర