Andhra Pradesh

    రైట్..రైట్.. 6 నెలల తర్వాత ఏపీలో రోడ్డెక్కిన సిటీ బస్సులు

    September 19, 2020 / 10:58 AM IST

    ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెల‌లుగా డిపోల‌కే ప‌రిమిత‌మైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. క‌రోనా కార‌ణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�

    వీధినపడ్డ గురువు : వీధుల్లో తిరుగుతూ..చీపుర్లు అమ్ముకుంటున్న టీచర్

    September 19, 2020 / 10:47 AM IST

    కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఉన్న ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. దీంట్లో అన్ని వృత్తులవారిదీ అదే పరిస్థితి. న్యాయవాదుల నుంచి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్ల వరకూ అదే దుస్థితి. పనిలేక

    ఏపీలో తగ్గిన కరోనా కేసులు : 24 గంటల్లో 11,803 మంది డిశ్చార్జ్

    September 18, 2020 / 04:55 PM IST

    AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ పోతుంటే.. రికవరీ అయ్యే వారి సంఖ్య క్రమంగా ఎక్కువగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 11,803 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ�

    కరోనా అప్‌డేట్: దేశంలో 24 గంటల్లో దాదాపు లక్ష కొత్త కేసులు

    September 18, 2020 / 12:56 PM IST

    భారతదేశంలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా.. అమెరికాను కూడా వెనక్కు నెట్టేస్తుందా? అన్నట్లుగా దేశంలో కేసలు నమోదు అవుతూ ఉన్నాయిత. కరోనాతో ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా భారత్ �

    AP Covid-19 Updates : ఏపీలో 10,712 మంది డిశ్చార్జ్

    September 17, 2020 / 07:18 PM IST

    AP Covid-19 Updates : కరోనా మహమ్మారి నుంచి ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా కోలుకుంటోంది.. రోజురోజుకీ కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే కోలుకునే వారిసంఖ్యే అధికంగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,712 మంది పూర్తిగా

    గ్యాస్ సిలిండ‌ర్‌పై ధర రూ. 50 తగ్గాలంటే ఇదే మార్గం

    September 17, 2020 / 08:55 AM IST

    కరోనా కష్ట సమయంలో కాస్త వెసులుబాటును కూడా ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు సామాన్యులు. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇండియా దేశీయ ఎల్‌పిజి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి రూ.50 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది ఇంతక�

    ఒక్క రోజులో రేషన్‌ కార్డు.. ఏపీలో సరికొత్త రికార్డ్

    September 17, 2020 / 07:26 AM IST

    నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందివ్వాలంటే.. ముందుగా కావలసిన కార్డు రేషన్ కార్డు.. రేషన్ కార్డు లేనిదే అర్హులైనా కూడా సంక్షేమ పథకాలు అందని పరిస్థితి. ఆ రేషన్‌ కార్డు రావాలంటే సామాన్యుడు ఆఫీసుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి. అన్నీ అర్హతలు ఉన్నా.. రే

    ఏపీలో కరోనా తగ్గుతోంది.. 24 గంటల్లో 10,845 మంది డిశ్చార్జ్

    September 16, 2020 / 07:20 PM IST

    AP Covid Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. రోజురోజుకీ పెరుగుతూ పోయిన కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో రోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య ఎక�

    నడుస్తున్న లారీలోంచి రూ.80 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ

    September 16, 2020 / 06:09 PM IST

    చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కిలో రూ.12 కోట్ల విలువైన సెల్ ఫోన్ల లారీని దొంగల ముఠా దోచుకెళ్లిన ఘటన మరువక ముందే నెలరోజుల వ్యవధిలో మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గుంటూరు-కలకత్తా జాతీయ రహదారిపై వెళుతున్న లారీ లోంచి రూ. 80 లక్షలవిలువైన రెడ్ మ�

    108 అంబులెన్స్ కు నిప్పుపెట్టిన రౌడీ షీటర్

    September 16, 2020 / 05:38 PM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు   సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర

10TV Telugu News