Home » Andhra Pradesh
జలవివాదాలకు వాదనలతో సిద్ధమయ్యాయి తెలుగు రాష్ట్రాలు. మంగళవారం జరిగే Apex council meetingలో దీనికి వేదిక కానుంది. కేంద్రం కూడా ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తుంది. 4 అంశాలను అజెండాగా నిర్ణయించినప్పటికీ, వీటికి అనుబంధంగా అనేక అంశ�
Crime News : చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలంలో మైనర్ బాలిక ధైర్య సాహాసాలు ప్రదర్శించింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిపై కొడవలితో దాడి చేసి తప్పించుకుంది. మండలంలోని తిరుమలరెడ్డి పల్లెకి చెందిన రెడ్డెప్ప కు నలుగురు పిల్లలు. నాలుగవ సం�
Another Tonsuring Case: విశాఖలో సినీ నిర్మాత నూతన్ నాయుడ ఇంట్లో శిరోముండనం కేసు మరువక ముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో శిరోముండనం కేసు నమోదయ్యింది. తీసుకున్న అప్పు తీర్చటంలేదని నలుగురు వ్యక్తులు, అప్పతీసుకున్న వ్యక్తికి శిరోముండనం చేసిన ఘటన వెలుగు చూస�
Vizag మరో గోవా తరహాలో డెవలప్ కానుంది. విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. స్టేట్ ఎకానమీ పెంచుకోవటానికి ఏపీ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుందా అనేంతలా పరిస్థితులు మారిపోతున్నాయి. నేషనల్ మీడియాలో వస్తున్న వార్త�
AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. శనివారంతో కరోనా పరీక్షల సంఖ్య 60 లక్షలు దాటేసింది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య �
జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై ఏపీ డీజీపీ కార్యాలయంలో గురువారం అక్టోబర్ 1న , రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి గారు, న్యాయమూర్తులు విజయలక్ష్మి గారు, గంగారావు గార�
కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయ
tirupati SVIMS covid hospital staff: వారిద్దరూ ఓ కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది. వారి పని పేషెంట్స్కు ట్రీట్మెంట్ అందించడం. కానీ.. ఈ ఇద్దరి బుద్ధి వక్రమార్గం పట్టింది. సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకు కోవిడ్ మృతులను టార్గెట్ చేసుకున్నారు. మృతులపై ఉండే �
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏపీలో పాజిటివ్ రేటు 12 నుంచి 8.3శాతానికి తగ్గింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా రికవరీ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 9,836 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ �
corona cases in telugu states: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గాయి. అలాగే డెత్ రేట్ తగ్గింది. అదే సమయంలో రికవరీ ర