Home » Andhra Pradesh
రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరి�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 19 మంది అనుమానితులకు పరీక్షలు ని�
అక్రమ సంబంధాలతో కుటుంబాలు నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో, మరే ఇతర కారణాల వల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. 16 ఏళ్లక్�
ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్లైన్ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది. వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బస్టాండ్ నుంచి న�
దేశాలకు దేశాలను వణికిస్తూ.. మనదేశంపై పంజా విసిరిన కరోనా లాక్ డౌన్ వైపు మళ్లేలా చేసింది. ఇటువంటి సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి నుంచి కరోనా వ్యాపించే ప్రమాదం �
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
పడక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇద్దరు ప్రియులతో రాసలీలలు సాగినంత కాలం సాగించి ఒక ప్రియుడిని వదిలించుకునేందుకు మరోక ప్రియుడితో కలిసి �
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య
దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కర�