Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి చేరుకుంది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్త�
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి చేరింది. కాగా గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్లోని వా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును మై హోం ఇండ్రస్�
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు మార్పు చేస్తూ.. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. �
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. ఏపీలో ఇవాళ(గురువారం ఏప్రిల్ 9,2020) ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించడం,
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం(ఏప్రిల్ 8,2020) మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి.