Andhra Pradesh

    APSRTC విలీనానికి గవర్నర్ ఆమోద ముద్ర

    December 27, 2019 / 03:48 PM IST

    ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గవర్నర్‌ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది.  ఏపీఎస్‌ ఆర్టీసీన�

    ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పేర్ని నాని

    December 27, 2019 / 12:25 PM IST

    ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమాచార శాఖ మంత్రి  పేర్ని నాని ఖండించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తున్న నాని, ఒక విలేకరి

    గవర్నర్ ను కలిసిన రాజధాని రైతులు

    December 26, 2019 / 03:00 PM IST

    ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం

    ఏం చేయబోతున్నారు : 30న జనసేన విస్తృత స్ధాయి సమావేశం

    December 26, 2019 / 01:58 PM IST

    ఏపీలో  3 రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన నాటి  నుంచి రాజధాని ప్రాంతంలో రైతులు  నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రైతులకు మద్దతు తెలిపి వారితో పాటు ధర్నాలు నిర్వహిస్తోంది. రాజధా�

    ఏపీలో రాజధాని రగడ.. అజ్ఞాతం వీడిన ఆర్కే!

    December 26, 2019 / 12:06 PM IST

    ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అమరావతి పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆ ప్రాంత ఎమ్మెల్యేలైన శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదని రైతులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద వారి ఫిర్యాదుకు ఫలితం దక్కినట్టుగ�

    హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో రివర్స్ టెండరింగ్ : రూ.104 కోట్లు ఆదా

    December 26, 2019 / 11:43 AM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు మరో రూ.104 కోట్లు ఆదా చేశారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్  చేపట్టి తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ ని

    సీమను పూర్తిస్ధాయిలో అభివృధ్ది చేస్తా : రాయచోటికి వరాల జల్లు

    December 24, 2019 / 10:56 AM IST

    కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వ�

    భూముల ధరలు పడిపోయాయని ఉద్యమం చేస్తున్నారు : స్పీకర్ తమ్మినేని

    December 24, 2019 / 09:07 AM IST

    ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పడిపోయిందని ఉద్యమం చేస్తున్నారా.. అని ఆయన ఉద్యమం చేస్తున్నవారిని ప్రశ్నించారు. శ్రీకాకుళం లోజరిగిన

    విశాఖలో 27న  ఏపీ కేబినెట్ భేటీ ?

    December 23, 2019 / 03:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం �

    60 వేల కోట్లతో సీమను సస్యశ్యామలం చేస్తా : సీఎం జగన్

    December 23, 2019 / 09:09 AM IST

    రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 60 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామనిసీఎం జగన్ మోహన్ రెడ్డిచెప్పారు.  కడపజిల్లాలో  కుందూ నదిపై నిర�

10TV Telugu News