Andhra Pradesh

    సీఎం జగన్ 3 రోజుల కడప పర్యటన

    December 22, 2019 / 11:55 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి 25వతేదీ బుధవారం వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్‌ ప్లాంట్‌క�

    ఏపీ కేపిటల్ హీట్ : ముఖ్యమంత్రి మారినప్పుడల్లా..రాజధానిని మారుస్తారా 

    December 22, 2019 / 01:15 AM IST

    మూడు రాజధానులపై GN RAO కమిటి నివేదిక తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై న్యాయపోరాటం సిద్ధమవుతున్న�

    రాజధాని రైతులపై పోలీసు కేసులు

    December 21, 2019 / 02:48 PM IST

    ఏపీ రాజధాని అమరావతిని అక్కడి నుంచి తరలించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. శుక్రవారం సాయంత్రం నుంచి  రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30  పోలీసు యాక్ట్ ను పో

    3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ

    December 21, 2019 / 12:35 PM IST

    ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�

    ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు

    December 21, 2019 / 06:47 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలతో తనదైన శైలిలో పారిపాలిస్తూ దూసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ర�

    జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

    December 20, 2019 / 03:55 PM IST

    పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ  జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం పోలీసులు  కేసు నమోదు చేశారు.   రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో పాల్గోన్న సభలో జేసీ ఈ  వివాదాస్పద వ్యాఖ్య

    ఏపీ సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం

    December 20, 2019 / 02:43 PM IST

    జీఎన్ రావు కమిటీ నివేదిక పై అమరావతిలోని సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.  హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే  సెటిలవుతున్న సమయంలో మళ్లీ విశాఖకు తరలించడం దారుణమని ఉద్యోగులు మండి పడుతున్నారు.  కాగా.. ఈ అంశంపై ఇంతవరకు  ఉద్�

    ఫోకస్ అంతా వైజాగ్ మీదే 

    December 20, 2019 / 12:49 PM IST

    రాజధాని అమరావతిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు నిపుణుల కమిటీ తన  నివేదికను సీఎం జగన్ కు సమర్పించింది. అమరావతిలోనే అసెంబ్లీ, రాజ్‌భవన్‌..మంత్రుల క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని….విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సచివాలయం, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్..

    ఏపీకి 3 రాజధానులు : వైసీపీలో అసంతృప్తి సెగలు

    December 20, 2019 / 10:17 AM IST

    ఏపీలో బహుశా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామేమో అంటూ అసెంబ్లీలో  సీఎం వైఎస్ జగన్‌ చేసిన ప్రకటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సభలో టేబుళ్లు చరుస్తూ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు మూడు రాజధానులపై భిన్నాభిప్రా

    అమరావతి ప్రాంతంలో 144సెక్షన్: గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపు

    December 19, 2019 / 03:41 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో పోలీస్ యాక్ట్ 34, సెక్షన్144 లు అమలులో ఉందని తుళ్లూరు డీఎస్‌పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతులు తమ ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం వారి�

10TV Telugu News