Home » Andhra Pradesh
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏసీబీ పనితీరుపై సమీక్ష జరిపిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ఏసీబీ పనితీరు ఆశించిన రీతిలో కనిపించటంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏసీబీ అధికారులు చురుగ్గా, విధుల పట్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో లిక్కర్, బీరు అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 31వ తేదీ రాత్రి రాష్ట్రవ్యాప్తంగా రూ.92కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న..’ అనే పాటకు శ్రీవాణి టిక్టాక్ వీడియో చేశారు. గత ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్తో ఆక�
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల సాకారమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని ప్ర�
‘ఏపీ దేవాదాయ శాఖ- 2020 క్యాలెండర్’ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 ముఖ్య దేవాలయాలను క్యాలెండర్ లో ముద్రించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి �
అర్జున అవార్డు గ్రహీత, బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవల జరిగిన 21వ ఆసియన్ ఆర్చరీ పోటీల్లో సాధించిన పతకాలను ఆమె ముఖ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠ�
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. గుంటూరులోని నివాసంతో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరుల్లోని ఇళ్లు, ఆఫీసుల్లో మంగళవారం, డిసెంబర్31 ఉదయం అధికారులు ఏకాకాలంలో తనిఖీలు చేస్తున్నారు. రాయపా
ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతు�
తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయ�