Andhra Pradesh

    బెజవాడలో చంద్రబాబు అరెస్ట్

    January 8, 2020 / 03:24 PM IST

    అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆట�

    రాజధాని మారిస్తే వైసీపీ పతనం ప్రారంభమైనట్టే : చంద్రబాబు

    January 8, 2020 / 02:52 PM IST

    5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే నేను రాజధాని మార్పుకు అంగీకరిస్తానని..అలా కాకుండా మొండిగా రాజధానిని మార్చాలని మారిస్తే మీ పతనం ఇక్కడి నుంచేప్రారంభం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయం అనేది  ఏ ఒక్క జిల్లా, సా

    ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

    January 8, 2020 / 12:43 PM IST

    ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని బీజేపీ నాయకుడు కె.మురళీ ధర రావు స్పష్టం చేశారు. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని బుధవారం, జనవరి 8న ఆయన నెల్లూరులో వ్యాఖ్యాని

    ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ రెడీ

    January 8, 2020 / 11:38 AM IST

    ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా  రాజధానిగా  ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాల�

    ఏపీలో కొత్తగా 300 గ్రామ సచివాలయాల ఏర్పాటు

    January 8, 2020 / 10:06 AM IST

    రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న15,971 పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 300  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా మరో 3వేల మందిని నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. మంగళవారం సీఎం జగన్ పంచాయతీరాజ�

    రివర్స్ టెండరింగ్ లో మరో రూ.13.7 కోట్లు ఆదా

    January 7, 2020 / 03:20 PM IST

    రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా మరో రూ.13.7 కోట్లను ఆదా చేసింది జగన్ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్�

    జాలర్లకు 5లక్షలు ఆర్థికసాయం

    January 7, 2020 / 03:03 PM IST

    పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్య కారుల పట్ల  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చూపారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. 20 మంది ఆంధ్రా జాలర్లకు  ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి గన్�

    అల్లర్లు, అరాచకాలు సృష్టించటం చంద్రబాబుకు అలవాటే : రోజా

    January 7, 2020 / 09:59 AM IST

    రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాడి చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆరోపించారు.  ముందస్తు ప్రణాళిక రూపోందించుకునే టీడీపీ గూండాలు పిన్నెల్లిపై దాడి చేశారని ఆమె అన్నారు. పిన్నెల్లిపై దాడి అనంత�

    చంద్రబాబు నువ్వు మగాడివైతే రా..: పిన్నెల్లి

    January 7, 2020 / 09:20 AM IST

    ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే  చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని  నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు  మాచర్ల  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ�

    భారత్ చేరిన 20మంది తెలుగు జాలర్లు

    January 6, 2020 / 01:16 PM IST

    ఏడాది కాలంగా పాక్ జైల్లో మగ్గుతున్న ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది జాలర్లు భారత్ చేరుకున్నారు. సోమవారం, జనవరి6వ తేదీ సాయంత్రం వారిని పాక్ రేంజర్లు వాఘా సరిహద్దు వద్ద భారత సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగర�

10TV Telugu News