Home » Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిసెగలు ఇంకా చల్లారలేదు..అధికార విపక్షాల మధ్య మాటల యుధ్దాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అండగా నిలబడి వారితో కలిసి పోరాడుతున్నారు. అధికార వైసీపీ నాయకులు కూడా మాటలతో ప
ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పై పురువు నష్టం దావా వేయనున్నట్లు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు రావెల కిషోర్ బాబు చెప్పారు. తనపై బుగ్గన అసెంబ్లీలో నిరాధారమైన ఆరోపణలు చేసారని అందుకే ఆయనపై రూ.10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావావేయనున్నట్లు ర
పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చి�
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఏపీ కి చెందిన ఒక విద్యార్ధి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విహార యాత్రకు వెళ్లినవారు విషాదంలో మునిగిపోయారు వివరాల్లోకి వెళితే ….అనంతపురం జిల్లా కదిరికి చెం�
ప్రపంచంలో గ్రీన్ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) తన నివేదికలో వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పో�
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ మొత్తంలో కృష్ణపట్నం పోర్టు నుంచి వాటాను కొనుగోలు చేయనుంది. హైదరాబాద్ ఆధారిత CVR గ్రూపు నుంచి కృష్ణ పట్నం పోర్టు కంపెనీ (KPCL)లో 75శాతం వాటాను పొందాలని భావిస్తున�
విశాఖపట్నంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం 2020 మార్చి నాటికి పూర్తి అవుతుందని టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మంచి ముహూర్తం నిర్ణయించుకుని ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ముంబైలో 30 కోట్ల రూపాయలత�
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుధ్దంగా నిధుల మళ్లించారనే అభియోగంతో ఫెమా చట్టం కింద రాయపాటితోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపైనా కేసు నమోదుఅయ్యింది. 16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియాలకు మళ్లించినట్లు&nb
అమరావతి ప్రాంతం వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. పలువురు రైతులకు పోలీసులు గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్ స్టేషన్కు రావాలంటూ నోటీసులిచ్చారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, ర�
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం, జనవరి3న సీఎం జగన్ కు నివేదిక సమర్పించబోతోంది. ఇందులో రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంట�