Home » Andhra Pradesh
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మి�
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలను వివరించనున్నారు. �
హైదరాబాద్ లో సీబీఐ జేడీగా ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు. విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ
విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో విష్ణ�
ఏపీ రాజధాని తరలింపు అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని తరలిస్తే ఊరుకోబోమని….అమరావతిని తరిలిస్తే భారత పౌరుడిగా ఉండటం కంటే శరణార్ధిగా మరో దేశమే వెళ్లటం మేలని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి తరలింప�
హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు. మరోవైపు బస�
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విజయవాడ బందర్ రోడ్డులో మహిళలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సాయంత్రం 6 గంటలు దాటినా మహిళలను విడిచిపెట్టకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మొదట బెంజి సర్కి
గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి నోటీసులు జారీ చేశారు. &nb
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావ�
జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి 4న హైదరాబాద్లో జరిగినట�