Andhra Pradesh

    నిధులు తెప్పిస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం : వెల్లంపల్లి

    January 12, 2020 / 10:48 AM IST

    ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మి�

    ఢిల్లీ చేరిన పవన్ కళ్యాణ్ : కాసేపట్లో జేపీ నడ్డాతో భేటీ

    January 11, 2020 / 03:54 PM IST

    జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.  మరి కొద్ది సేపట్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో రాజధాని తరలింపు అంశంపై అమరావతి  ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలను వివరించనున్నారు. �

    విజయసాయి లేఖకు స్పందించిన అమిత్ షా

    January 11, 2020 / 02:52 PM IST

    హైదరాబాద్ లో సీబీఐ జేడీగా  ఏపీ కి సంబంధంలేని వ్యక్తిని  నియమించాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పారు.  విజయసాయి రెడ్డి విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకోవాలిన ఆయన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శ

    మల్లాది విష్ణుకి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్

    January 11, 2020 / 12:02 PM IST

    విజయవాడ సెంట్రల్  నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి  కట్టబెట్టారు.  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ  వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ పదవిలో విష్ణ�

    రాజధాని తరలిస్తే దేశం విడిచి వెళ్లటం బెటర్ : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

    January 11, 2020 / 10:03 AM IST

    ఏపీ  రాజధాని తరలింపు అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజధానిని తరలిస్తే  ఊరుకోబోమని….అమరావతిని తరిలిస్తే భారత పౌరుడిగా ఉండటం కంటే  శరణార్ధిగా మరో దేశమే  వెళ్లటం మేలని  ఆయన వ్యాఖ్యానించారు.  అమరావతి తరలింప�

    సంక్రాంతి సందడి : టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం 

    January 11, 2020 / 09:26 AM IST

    హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు.  మరోవైపు బస�

    పోలీసుల అదుపులో మహిళలు : స్పందించిన జాతీయ మహిళా కమీషన్

    January 10, 2020 / 02:52 PM IST

    ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విజయవాడ బందర్ రోడ్డులో మహిళలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సాయంత్రం 6 గంటలు దాటినా మహిళలను విడిచిపెట్టకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మొదట బెంజి సర్కి

    పోలీసుల అదుపులో నారా లోకేష్

    January 10, 2020 / 11:44 AM IST

    గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి  నోటీసులు జారీ చేశారు. &nb

    రేపు అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ

    January 10, 2020 / 11:22 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని…. రాజధానిని తరలించవద్దంటూ తుళ్లూరు, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేస్తున్న  మహిళా రైతులపై పోలీసులు దాడి చేసిన ఘటనను జాతీయ మహిళా కమీషన్ సుమోటోగా స్వీకరించింది. శనివారం నిజ నిర్ధారణ కమిటీని అమరావ�

    ఆంధ్రలో జనవరి 25న మిలియన్ మార్చ్

    January 8, 2020 / 11:36 PM IST

    జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి 4న హైదరాబాద్‌లో జరిగినట�

10TV Telugu News