Andhra Pradesh

    అమరావతి కోసం సెల్ టవర్ ఎక్కి యువకులు ధర్నా

    January 18, 2020 / 11:59 AM IST

    ఏపీ రాజధాని అమరావతి  తుళ్లూరులో శనివారం  హై డ్రామా చోటు చేసుకుంది.  ఏపీ రాజధానిని  అమరావతిలోనే  కోనసాగించాలనిడిమాండ్ చేస్తూ నలుగురు యువకులు తుళ్లూరు గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు.  రాజధానిని అమరావతిలో కొనసాగించకపోతే తాము అక్కడి నుంచ�

    రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

    January 18, 2020 / 09:48 AM IST

    అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు  అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల  నాయకులు  జనవరి 20 న ఛల�

    విజయసాయిరెడ్డి లెటర్ ఎఫెక్ట్ : సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్

    January 17, 2020 / 04:21 PM IST

    సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా  ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్  నియమితులయ్యారు. ఆయన 1994  గుజరాత్ కేడర్ కు చెందిన అధికారి. ఈ పదవిలో ఆయన అయిదేళ్ళపాటు కొనసాగుతారు. కాగా సీబీఐ జేడీ గా  ఏపీకి చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలన

    రాజధాని రైతులకు ఊరట : గడువు పెంచమని సీఆర్డీఏను ఆదేశించిన హైకోర్టు

    January 17, 2020 / 03:35 PM IST

    రాజధాని  ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో  పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �

    నెలాఖరు నుంచి కార్యకర్తలతో పవన్ సమావేశాలు

    January 17, 2020 / 02:52 PM IST

    జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ జనవరి నెలాఖరు నుంచి  పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీజేపీతో  జనసేన పొత్తు.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం … స్ధానిక సంస్ధలలో పార్టీ  అనుసరించాల్సిన వ్యూహలపై ఆయన  వారికి ఈ సమావేశాల్లో  దిశానిర్ద

    సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రేపే ప్రకటన..?

    January 17, 2020 / 12:28 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం(జనవరి 18,2020) సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయ్యే కేబినెట్ .. 3 రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. రాష్ఠ్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్�

    జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 17, 2020 / 10:18 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి  విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను  కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�

    అమరావతిలో మహిళలపై పోలీసులు తీరు పట్ల హైకోర్టు సీరియస్

    January 17, 2020 / 09:44 AM IST

    ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు,  పోలీస్ యాక్ట్ 30 అమలు, విజయవాడలో ధర్నా చేసిన మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల  హైకోర్టు తప్పు పట్టింది. అమరావతి రైతులు, న్యాయవాదులు,మహిళలు  హై కోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై శుక్�

    శైలజానాధ్ రాకతో హస్తం దశ తిరుగుతుందా ?

    January 16, 2020 / 03:36 PM IST

    చాలా కాలంగా ఖాళీగా ఉన్న  ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా  అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను  నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో  రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�

    ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాధ్

    January 16, 2020 / 12:18 PM IST

    ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా  మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు.  2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన

10TV Telugu News