Andhra Pradesh

    పగలంతా సినిమా షూటింగ్.. సాయంత్రానికి చంద్రబాబుతో మీటింగ్

    January 22, 2020 / 06:53 AM IST

    సినిమా నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు కురిపించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయనొక రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, మాట మీద నిలబడేవాడు కాదని ఆరోపించారు. విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్‌లో మున్సి�

    3 రాజధానులపై హై కోర్టులో నేడు విచారణ

    January 22, 2020 / 05:33 AM IST

    ఆంధ్రప్రదేశ్ ను 3 రాజధానులుగా ఏర్పాటు చేసే అంశంపై  బుధవారం హై కోర్టులో విచారణ జరగనుంది.  ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని 37 మంది రైతులు కోరారు. సీఆర�

    రూల్ 71 అంటే ఏమిటి

    January 22, 2020 / 01:25 AM IST

    రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డ

    ఏపీ శాసనమండలి చరిత్ర : 16 ఏళ్ల తర్వాత..

    January 21, 2020 / 01:36 PM IST

    ఏపీ శాసనమండలి తెరమీదకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేస్తారనే దానిపై తెగ చర్చ నడుస్తోంది. రెండు బిల్లులను (అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు) గట్టెక్కించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రూల్ 71ని టీడీపీ ప్రవ

    అమరావతిని ఉత్తుత్తి రాజధాని చేశారు : బీజేపీ ఎంపీ జీవీఎల్

    January 21, 2020 / 07:25 AM IST

    అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన �

    అమరావతి రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న బంద్

    January 21, 2020 / 05:05 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుతో 29 గ్రామాల్లోని వ్యాపారులు స్వఛ్ఛందంగా బంద్ లో పాల్గోంటున్నారు. బంద్ సందర్భంగా పోలీసులకు పూర్తి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణ�

    రాజధాని తరలింపు వైసీపీ వినాశానికి దారి తీస్తుంది

    January 20, 2020 / 04:09 PM IST

    ఏపీ రాజధాని అమరావతిని  ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…

    అలా అనుకుంటే కడపనే రాజధానిని చేసేవారు : కొడాలి నాని

    January 20, 2020 / 12:35 PM IST

    రాష్ట్రం మొత్తం అభివృధ్ది జరగాలనే సదుద్దేశ్యంతోనే సీఎం జగన్ 3 రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ తీయాలనే రాజధానిని విశాఖకు తరలిస్తున్నారనే కొందరి వాదనను ఆయన కొట్టిపారేశా

    చంద్రబాబు సీఎం కాదు రియల్టర్ : అంబటి రాంబాబు

    January 20, 2020 / 11:44 AM IST

    రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ప్రజలు మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు కి అధికారం ఇచ్చి రాజధానిని ఎంపిక చేయమని ఆయన భుజ స్కందాలపై పెడితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందరికీ కావల్సిన రాజధాని, అ�

    నిరసన తెలిపితే ఓకే…ముట్టడిస్తాం..దాడులు చేస్తాం అంటే …… స్పీకర్ వార్నింగ్ 

    January 19, 2020 / 10:52 AM IST

    ఏపీ శాసన సభ సమావేశాలు జనవరి 20, సోమవారం  నుంచి జరుగనున్నాయి.  రేపటి నుంచి జరిగే సమావేశాలను అడ్డుకుంటామని,  అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ వంటి కొన్నిసంస్ధలు, చేస్తున్న ప్రకటనలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. చట్టసభలను ముట్టడ�

10TV Telugu News