Andhra Pradesh

    కరోనా వైరస్ కంట్రోల్ కి ఏపీ ప్రభుత్వం సన్నధ్ధం

    February 3, 2020 / 05:35 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉంది. ఇప్పటికే పక్క రాష్ట్రమైన తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో… ఏపీలోని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ర�

    ONGC బావిలో గ్యాస్ లీక్ : భయాందోళనలో కోనసీమ ప్రజలు

    February 3, 2020 / 01:58 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఓఎన్‌జీసీ బావిలో గ్యాస్‌ లీకవుతోంది.  దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్‌ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఫిబ్రవ�

    సోమవారం విశాఖకు సీఎం జగన్..

    February 2, 2020 / 03:24 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో  జగన్‌ పాల్గోంటారు. సోమవారం  ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరే  జగ�

    దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : వెల్లంపల్లి

    February 2, 2020 / 08:43 AM IST

    దేవాదాయభూముల పరిరక్షణకు కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలోని ఎల్లోమీడియా దేవాదాయభూములపై అసత్యపు  కధనాలను ప్రచురిస్తోందని….. టిడిపి పాలనలో జరిగిన దేవాలయ భూముల అవినీతి ఎల్లోమీడియాకు కనిప

    చాలా మంచి బడ్జెట్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

    February 1, 2020 / 03:55 PM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21  సంవత్సరానికి పార్లమెంట్ లో  ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలామంచి బడ్జెట్ అని వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు.  బడ్జెట్లో వ్యవసాయరంగానికి తాగునీటి రంగానికి అత్యధికనిధులు కేటాయించారని ఆ�

    బడ్జెట్ నిరాశ కలిగించింది : ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన

    February 1, 2020 / 02:45 PM IST

    కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అంశంలో చాలా నిరాశ కల్గించిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు. ఆర్ధిక పరిస్ధితి క్రమంగా స్లో డౌన్‌ అవుతుందని ఆయన అభిప్�

    మోడీ, అమిత్ షా లకు చేరువలో వైసీపీ

    February 1, 2020 / 12:26 PM IST

    పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబరు గదిలో కొనసాగుతున్న టీడీపీ ఆఫీస్ ను స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఖాళీ చేయించారు. ఆ గదిని వైసీపీకి కేటాయించారు. టీడీపీక�

    విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

    January 30, 2020 / 03:30 PM IST

    విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.  సర్క్యూట్‌ హౌస్‌ నుంచి

    విశాఖను ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో చేర్చాలని జగన్ లక్ష్యం : మేకపాటి

    January 30, 2020 / 02:50 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు యూఎస్ సిద్ధంగా ఉందని  పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  చెప్పారు ఆయన గురువారం ‘యూఎస్ కమర్షియల్ ఎఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్ బృందంతో సమావేశం అయ్యారు. ప్రపంచస్థాయి మేటి నగరాలలో విశాఖను నిల�

    ఏం జరుగుతోంది : సీఎం జగన్ ను కలిసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్

    January 30, 2020 / 02:31 PM IST

    సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్, చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు. చలమేశ్వర్‌ వెంట అధికా

10TV Telugu News