Andhra Pradesh

    ప్రధాని జోక్యం చేసుకోవాలి : లోక్ సభలో కియా రగడ

    February 6, 2020 / 08:07 AM IST

    కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు

    కియా ఎక్కడికి వెళ్లదు : క్లారిటీ ఇచ్చిన బుగ్గన

    February 6, 2020 / 07:51 AM IST

    కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు

    రివర్స్ టెండరింగ్ దేశానికే ఆదర్శం అవుతుంది : సీఎం జగన్

    February 5, 2020 / 08:11 AM IST

    పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే

    మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : జీవీఎల్ నరసింహారావు

    February 5, 2020 / 07:04 AM IST

    ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ప్రకటనను  రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు  ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు.  క్యాపిటల్ నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని తాను ముందు నుంచి చె

    విశాఖ గంజాయికి కేరళ స్మగ్లర్ల సాంకేతిక సాయం

    February 5, 2020 / 05:05 AM IST

    విశాఖ మన్యంలోని గిరిజనులకు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన గంజాయి సాగుదారులు మధ్య సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో మారుమూల  ప్రాంతాల్లో గంజాయి పండించటానికి కేరళకు చెందిన వ్యక్తులు ఆర్ధిక, సాంకేతిక సహాయ సహక

    పేదల కోసం..రూ.5వేల కోట్లు అప్పు అడుగుతున్న ఆంధ్ర

    February 4, 2020 / 12:00 PM IST

    ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం HUDCO నుంచి రూ.5వేల కోట్లు అప్పు తీసుకోవాలనుకుంటుంది. హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకుని పేదల కోసం 12వేల ఎకరాల స్థలాలను కొనుగోలు చేయాలనేదే ప్లాన్. రాష్ట్రంలో స్థలాల�

    గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్‌ సిద్ధం

    February 4, 2020 / 02:42 AM IST

    గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ రాజ్యసభలో �

    కోర్టులో తర్వాత చూసుకుందాం..రాజధాని పని మొదలెట్టండి

    February 3, 2020 / 12:35 PM IST

    ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడు మీదే ఉన్నారు. కర్నూలులో జ్యుడిషియల్ రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ఆయన విశాఖలో పరిపాలనా రాజధాని కోసం సోమవారం నిధులు విడుదల చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే సస్పెన్స్ థ్ర�

    అమరావతి భూముల కుంభకోణంపై త్వరలో ఈడీ విచారణ

    February 3, 2020 / 11:38 AM IST

    అమరావతి భూముల కొనుగోలు సంబంధించి సీఐడీ దూకుడు పెంచింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్‌ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ఈ �

    సచివాలయ నిర్మాణానికి నిధులు విడుదల చేసిన జగన్ సర్కార్

    February 3, 2020 / 10:53 AM IST

    పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అంశంలో దూకుడు మీద ఉన్న జగన్ సర్కార్  కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా  జనవరి31న ఆదేశాలు జారీచేసింది.  ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగ�

10TV Telugu News