Home » Andhra Pradesh
జనసేనాని పవన్ కళ్యాణ్ కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయంపై లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ నిలకడలేని విధి విధానా
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన వివిధ నగర పాలక సంస్థల అధికారులతో విజయనగరం నుంచి నిర్వహించిన వీడియో కాన
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపధ్యమో? లేక ప్రభుత్వం ఆదాయం తగ్గడం వల్లో తెలియదు కాని సామాన్యుడికి వ్యాట్ వాత పెడుతుంది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ విధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఖజానా ఖాళీ అయిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప
చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వివరాల
న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన యువతిని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ స్టేషన్ ఎస్ఐ. అదే స్టేషన్ లో పని చేసే మరో కానిస్టేబులు బాధితురాలి తల్లిని లాడ్జికి రమ్మని కోరాడు. ఏపీ లో దిశా చట్టాన్ని అమలు చేస్తున్నా… చట్టాలను అమ�
వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు మహిళలకు ఏడాదికి 15 వేలు ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శాసనమండలి రద్దును తప్పుబట్టారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రద్దు ఏకపక్ష నిర్ణయమని, దురదుష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్స�
మండలి రద్దు సవ్యమైన చర్యకాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునురుధ్దరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కోంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూప కర్తలు ఎం�
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈర
తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి రద్దు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన ఆమె.. జగన్ను కలిశారు. ఈ సంధర్�