Home » Andhra Pradesh
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు. విజయవాడలో బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్ని పార్టీలు తమ తమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమ�
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల 20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది. 20, 21, 22 తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల స�
ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కారణంగా రాజీనామా చేసిన చైర్మన్ పృధ్వీ ఆవిషయమై వివరణ ఇచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట
తనపై వస్తున్న ఆరోపణలకు, సీఎం జగన్ మీద గౌరవంతో తానే స్వచ్చందంగా ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నటుడు, వైసీపీ కార్యదర్శి పృధ్వీ చెప్పారు. గత నాలుగు నెలలుగా ఎస్వీబీసీ అభివృధ్దికి కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తనపై వచ్చి�
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృధ్వీ రాజీనామా చేశారు. ఎస్వీబీసీ ఛానల్ లో పనిచేసే ఉద్యోగినితో పృథ్వీ జరిపిన ఫోన్ సంభాషణను టీటీడీ సీరియస్గా తీసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పృథ్వీపై వేటు వేసేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈవిషయాన్�
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 15 నుండి తిరిగి సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం కానుంది. పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం జనవరి 14తో ముగియనుండడంతో బుధవారం జనవరి15 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు టీటీడీ ప్రారంభించనుంది. గత ఏడాది డిసెం
ఎస్వీబీసీ చైర్మన్ ఆడియో టేపుల వ్యవహారం పృధ్వీ చుట్టూ క్రమంగా ఉచ్చుబిగుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారం పై టీటీడీ పాలకమండలి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రంలోగా విచారణ జరి�