Andhra Pradesh

    తెలంగాణ ఉద్యమంపై నోరు జారిన ధర్మాన

    December 17, 2019 / 09:40 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మంగళవారం  సభలో రాజధాని అంశంపై చర్చ జరిగింది. చర్చలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శివరామకృష్ణ కమిటీ …రాజధాని అంశాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు ఏపీకి  స�

    నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయండి.. మాజీ మంత్రి ఆది

    December 11, 2019 / 05:42 AM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో  నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయమని మాజీ మంత్రి,  బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వివేకా హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని ఆయన తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే వ�

    అమల్లోకి పెరిగిన AP ఆర్టీసీ బస్ చార్జీలు

    December 10, 2019 / 01:00 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలు మంగళవారం, డిసెంబర్10వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ముందుగా పెంచిన రేట్లు ప్రకారం కాకుండా సవరించిన చార్జీలతో ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సవరించిన ఛార్జీల �

    ధరల స్ధిరీకరణకు 3 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం : సీఎం జగన్

    December 10, 2019 / 10:02 AM IST

    రైతులను  సీఎఁ జగన్ మోసం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో  మంగళవారం రైతు భరోసాపై ఈ రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.12,500  ఇస్తామని చెప్పి 6వేలు మాత్రమే ఇచ్చి మడమ తిప్పారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయా�

    పోలవరం నిర్మాణ భాధ్యత కేంద్రానిదే : జీవీఎల్ నరసింహారావు

    December 10, 2019 / 09:41 AM IST

    ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి పోలవరం నిర్మాణం కోసం రూ.6764 కోట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు.  అయితే 2014 ముందు చేసిన ఖర్చు�

    వైసీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు

    December 9, 2019 / 12:59 PM IST

    ఏపీ బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురం మాజీ ఎంపీ  బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు.  గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు  పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో సోమవారం  వైసీపీ

    ఉల్లి లొల్లి : జగన్ కి పవన్ సలహాలు

    December 9, 2019 / 09:49 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి పాయల కోసం జనం రైతు బజార్లలో బారులు తీరుతున్నారు.  కృష్ణాజిల్లా గుడివాడ రైతు బజారులో ఒక వృధ్ధుడు ఉల్లిపాయలకోసంక్యూలైన్ లో నిలబడి గుండెపోటు తో మరణించిన సంఘటన కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉల్లి రేట్ల�

    తగ్గుతున్న ఉల్లి ధరలు

    December 7, 2019 / 08:00 AM IST

    గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్నఉల్లి ధరలు ఏపీలో తగ్గు ముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది, రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల దాడులు.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేయటంతో శనివారం,డిసెంబర్7న కర్నూలు మార్కెట్ లో ఉల్లి క్వింటాలు రూ.8,60

    దిశ ఘటన మరువక ముందే విద్యార్ధిని కిడ్నాప్ 

    December 5, 2019 / 06:34 AM IST

    దేశవ్యాప్తంగా మహిళలకు  భద్రత కరువైందని మహిళాలోకం ఓవైపు నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మరో వైపు చిత్తూరు జిల్లాలో ఓ విద్యార్ధిని కిడ్నాప్ వ్యవహారం కలకంల రేపింది. చిత్తూరు జిల్లా కలకడ మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇంటర్ చదువుతున్న  అనుప్

    ఖబడ్దార్ పవన్ కళ్యాణ్ : రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్

    December 3, 2019 / 05:00 AM IST

    జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? �

10TV Telugu News