వైసీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు

  • Published By: chvmurthy ,Published On : December 9, 2019 / 12:59 PM IST
వైసీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు

Updated On : December 9, 2019 / 12:59 PM IST

ఏపీ బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురం మాజీ ఎంపీ  బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు.  గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు  పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో సోమవారం  వైసీపీ లో చేరారు. సీఎం జగన్ వారికి పార్టీ కండువా కప్పి అహ్వనించారు.