Andhra Pradesh

    ప్రోగ్రెస్ రిపోర్ట్ : జగన్ ఆరు నెలల పాలన

    December 1, 2019 / 02:14 AM IST

    వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా... హామీలు అమలయ్యాయా... రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి.

    టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం

    November 30, 2019 / 01:45 AM IST

    టీడీపీ సీనియర్‌ నేత కె.అచ్చెన్నాయుడు  రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదార�

    వైసీపీలో చేరిన కారెం శివాజీ

    November 29, 2019 / 12:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

    అల్లరి చేయటం నేరమా ? : తాళ్లతో కట్టేసిన హెచ్.ఎం.

    November 29, 2019 / 04:46 AM IST

    అనంతపురం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నారనే కారణంతో చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వారిని తాళ్లతో కట్టి బంధించి హింసించింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కదిరి మున్సి�

    ఆంధ్రాలో భారీ వర్షసూచన

    November 29, 2019 / 01:19 AM IST

    ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షం కురవనుంది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు దానికి ఆనుకుని వున్న దక్షిణ కోస్తా, రాయలసీమపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలస

    నేడు ఏపీలో బార్లకు నోటిఫికేషన్

    November 29, 2019 / 01:14 AM IST

    కొత్త మద్యం పాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్‌శాఖ శుక్రవారం (నవంబర్ 29, 2019)న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గతంలో జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్‌ కమిషన�

    స్మశాన వివాదం : అమరావతి పర్యటనకు కారణం చెప్పిన చంద్రబాబు

    November 27, 2019 / 07:59 AM IST

    సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �

    మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్

    November 27, 2019 / 01:56 AM IST

    ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి దగ్గర…. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి.  బస్సు ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 28మంది ప్రయాణికులు ఉన్నా

    బొత్సకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

    November 26, 2019 / 06:51 AM IST

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 28న అమరావతి పర్యటనకు రావటంపై పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా’ అంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చ�

    డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

    November 26, 2019 / 02:25 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో వాస�

10TV Telugu News