Home » Andhra Pradesh
టీడీపీ లోని ఒకరిద్దరు పనికిరానివాళ్లు మాత్రమే వైసీపీ లోకి చేరారని…మా పార్టీ నుండి వేరే పార్టీకి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరని టీడీపీ నాయకుడు బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇప్పుడు జగన్ పచ్చగా ఉన్నారు అని అందరూ అక్కడికి వెళ్తున్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి లైన్లోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధం అయ్యింది ఆ పార్టీ అధిష్టానం. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వాలని ఆలోచిస్తుంది. రా
రాజధాని అమరావతి నిర్మాణంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించేందుకు నోటీసు కూడా ఇచ్చారు. జీరో అవర్ నోటీసును
ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFWD) మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 1113 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి �
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే సామాజిక వర్గంపై విచారణ మొదలైంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే కుల ధృవీకరణ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ వర్గానికి చెందిన వారో, కాదో తేల్చి నివేదిక ఇవ్వాలని రాష�
తెలుగు రాష్ట్రాల్లోని రెండు వందలకు పైగా చారిటబుల్ ట్రస్టుల గుర్తింపులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వస్తున్న విరాళాల వివరాలు, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో లెక్కలు చెప్పని కారణంగా విదేశీ నిధుల
ప్లాస్టిక్ వినియోగాన్నితగ్గించి పర్యావరణాన్ని కాపాడటానికి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కొత్త ఆలోచన చేశారు. తన నియోజక వర్గంలో ప్రతి ఇంటికి ఒక జ్యూట్ చేతి సంచిని పంపిణీ చేయాలని నిర్ణయిుంచుకున్నారు. అందులో భాగంగా శనివారం నవంబర్ 16న తన న�
డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని.. ఇప్పటికే పేపర్ లెస్, డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్
చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీ�
చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో నిందితుడు రఫీని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హంతకుడు బసినికొండకు చెందిన లారీ క్లీనర్ రఫీ ఈ దారుణానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిప�