Andhra Pradesh

    భయపెడుతున్న బుల్ బుల్ : ఆంధ్రపై తుఫాన్ ప్రభావం

    November 8, 2019 / 03:11 AM IST

    మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తుంటే మరోవైపు బుల్ బుల్ తుఫాన్ భయపెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు ఉత్తరాంధ్రపైన కూడా కనిపిస్తుంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్

    విశాఖ-సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం

    November 6, 2019 / 06:40 AM IST

    విశాఖ సింగపూర్ ల మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమయ్యింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చవక విమానయాన సంస్థ స్కూట్‌.. ఈ విమాన సేవలు ప్రారంభించింది. వారానికి ఐదు సార్లు ఈ సర్వీసును నిర్వహించనుంది. సోమ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 11 గం�

    ఎల్వీ సుబ్రహ్మణ్యం రిలీవ్ : నీరబ్ కుమార్ కు బాధ్యతలు అప్పగింత

    November 6, 2019 / 05:22 AM IST

    ఏపీ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన బాధ్యతల నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆయన తన బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు. ఇకపై నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్చార్జి సీఎస్ గా వ్యవహర�

    ప్రభుత్వ స్కూళ్లలో ఇక ఇంగ్లీష్‌ మీడియం

    November 6, 2019 / 05:12 AM IST

    రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్స�

    టీటీడీ ఈవోగా జేఎస్వీ ప్రసాద్ : అనిల్ కుమార్ సింఘాల్ కు ఉద్వాసన

    November 5, 2019 / 07:18 AM IST

    ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అనిల్ కు�

    ఏపీ కొత్త సీఎస్ నీలం సహానీ ?

    November 4, 2019 / 03:47 PM IST

    ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ సీఎస్ గా ఒక మహిళను నియమిస్తున్నట్లు తెలిసింది. ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహానీ నినియమించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం  మధ్యాహ్నం ఆమె సీఎం జగన్ తో కలిసి లంచ్ చేశారు. సహానీ 1984 కు క్యాడర్ కు �

    సీఎస్ బదిలీపై ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్

    November 4, 2019 / 02:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై జగన్ సర్కారు బదిలీవేటు వేయటం ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది సోమవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు వెలువడ్డాయి.  సీఎస్ ను బదిలీ చేయటం పై  విజయవాడ ఎంప�

    షోకాజ్ నోటీసు అడిగితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

    November 4, 2019 / 01:30 PM IST

    ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. బాపట్లలోని HRD డైరెక్టర్ జనరల్‌గా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంచార్జ్ సీఎస్‌గా.. నీరబ్ కుమార్‌ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం నీరబ్ కుమార్ సీసీఎల్‌లో పనిచేస్తున్నారు. ఐతే.. ఎల్వీ సుబ�

    కార్మికులారా.. కార్యకర్తల్లారా కదిలిరండి : జనసేనాని పిలుపు

    November 4, 2019 / 12:14 PM IST

    ప్రభుత్వం భవన నిర్మాణ కార్నికుల సమస్య పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా నిలబడి జనసైనికులు నిరసన తెలపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్య కర్తలకు ఆదేశించారు. ప్రభుత్వం 2 వారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభ�

    ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

    November 4, 2019 / 10:35 AM IST

    ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ  ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవిలోంచి బదిలీ చేశారు.  ఆయన్ను  బాపట్ల లోని హెచ్ఆర్డీ  డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ సీఎస్ గా నీరబ�

10TV Telugu News