Andhra Pradesh

    ఏపీలో 19 కంపెనీలు : ఐటీ రంగంలో 3 వేల ఉద్యోగాలు

    November 4, 2019 / 03:34 AM IST

    ఏపీలో ఒకే రోజు 19 కంపెనీలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తద్వారా ఐటీ రంగంలో 3 వేల ఉద్యోగాలు రానున్నాయి. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఆయా కంపెనీలు నెల రోజుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో కంపెనీలు ఏర్పాట�

    శబరిమల స్పెషల్ : 81 ప్రత్యేక రైళ్లు

    November 3, 2019 / 02:39 AM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 81 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రతి ఏటా నవంబరు నుంచి జనవరిలో వచ్చే మకరసంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరిక�

    ఏపీ బాటలో తెలంగాణ : మందుబాబులకు షాక్ తప్పదా

    November 1, 2019 / 04:43 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో

    3 రోజులు పండుగ : ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

    October 31, 2019 / 02:51 PM IST

    నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష�

    కోర్టులో లొంగిపోయిన కోడెల కుమార్తె

    October 31, 2019 / 01:33 PM IST

    ఏపీ మాజీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు కుమార్తె  పూనాటి విజయలక్ష్మి ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. షేక్ యాసిన్, అడపాల  సాయి పెట్టిన 420, 506  బెదిరింపులు, అక్రమ వసూళ్లు  కేసులకు సంబంధించి, అక్టోబరు 31, గురువారం ఆమె నరసరావు పేట కోర్టులో లొంగి

    నవంబర్ 1న అవతరణ దినోత్సవం : శరవేగంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

    October 31, 2019 / 11:59 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం నవంబరు ఒకటిన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జిల్లా స్థాయిల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొంటారని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.  ఇప్పటిక�

    గుంటూరులో మరో కీర్తిరెడ్డి : ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు

    October 31, 2019 / 10:59 AM IST

    ఆస్తికోసం కన్న తల్లినే హత్యచేసిన ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో   కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త , బావతో కలిసి హత్యకు పాల్పడి బంగారం డబ్బును నగలను దోచుకెళ్ళింది ఓ కన్న కూతురు. దొరికి పోతామో�

    నారా లోకేష్ చేస్తున్నది డైటింగ్ దీక్ష: శ్రీకాంత్ రెడ్డి

    October 30, 2019 / 08:07 AM IST

    తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. లోకేష్ చేస్తున్నది ఇసుక దీక్ష కాదని డైటింగ్ దీక్ష అంటూ ఎద్దేవా చేశారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో మాజీ టీడీపీ ఎంపీ ము

    నారా లోకేష్ ఇసుక దీక్ష

    October 30, 2019 / 07:34 AM IST

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చి, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ గుంటూరు లో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి  వైసీపీ నేతలు దోచుకు�

    టీడీపీ, వైసీపీ ఒక్కటే : కార్యకర్తలకే సంక్షేమ పథకాలు

    October 30, 2019 / 06:02 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ  సంక్షేమ పధకాలు  వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ . విజయవాడలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ హయాంలోనూ ఇదే జరిగిందని… కేంద్ర పధకాలను తమ పధకాలుగా వైస�

10TV Telugu News