Andhra Pradesh

    వెదర్ అప్ డేట్ : రెండు రోజులు భారీ వర్షాలు

    October 30, 2019 / 02:52 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో  తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోమోరిన్, దాని పరిసర ప్రాంత�

    నిరుద్యోగులకు శుభవార్త : ఏపీలో ఉద్యోగాల జాతర

    October 30, 2019 / 02:16 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  వార్డు  వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల పోస్టులు ఖా�

    క్లారిటీ : నవంబర్ 1 ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

    October 30, 2019 / 01:58 AM IST

    నవంబర్  1వ తేదీ రాష్ట్ర అవతరణ  దినోత్సవాలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. సీఎం జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లతో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవ

    ఇసుకపై స్వయంగా రంగంలోకి దిగిన జగన్ : నవంబర్ లో ఇసుక వారోత్సవాలు

    October 29, 2019 / 01:12 PM IST

    ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.  మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించ

    అల్పపీడనం : తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు

    October 29, 2019 / 02:57 AM IST

    నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ

    మరో జలయజ్ఞం : సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక రూపోందిస్తున్న అధికారులు 

    October 28, 2019 / 04:26 PM IST

    సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకునే దిశగా  ఏపీ  సీఎం జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో �

    మళ్లీ మొదలు : అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ

    October 28, 2019 / 03:59 PM IST

    ఏపీ రాజధాని అమరావతి పైనా, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై  ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ కోరింది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, వాటి అమలు తీరు, రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనల

    శ్రీశైలంలో కార్తీక మాసఉత్సవాలు

    October 28, 2019 / 03:43 PM IST

    ప్రముఖ శైవ క్షేత్రం  శ్రీశైలంలో అక్టోబరు 29 నుంచి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు. 2019వసంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలానికి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీ రోజుల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి స�

    ప్రభుత్వ సహాయం : బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు చెక్కులు

    October 28, 2019 / 03:04 PM IST

    తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. వీటితో�

    వైసీపీ లోకి వల్లభనేని వంశీ ! దీపావళి తర్వాత క్లారిటీ

    October 25, 2019 / 03:39 PM IST

    పార్టీ మారే విషయంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. దీపావళి తర్వాత ఇప్పుడొస్తున్న వార్తలపై ఒక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.  వంశీ గడిచిన రెండు రోజుల్లో మూడు పార్టీల నాయకులను కలిసే సరికి కార్యకర్తల్లో, ఆయన సన్నిహితుల

10TV Telugu News