Home » Andhra Pradesh
ఏయూలో ఉద్యోగాల పేరుతో ఒక మహిళ ఆమె కుమారుడు కలిసి నిరుద్యోగులకు టోకరా వేశారు. హైదరాబాద్ మణికొండ కేంద్రంగా జరిగిన ఈ మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద సంగీత దర్శకుడుగా పని చేస్తున్న కెమెరామెన్ రాజశేఖర్ �
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవ�
రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన నిపుణలు కమిటీ కొద్ది రోజుల్లో రాష్ట్ర మంతా పర్యటించి నివేదిక ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రంలో హౌసింగ్ స్కీంలపై, పేదలకు ఇల్ల�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 రెండో రోజు కొనసాగుతోంది. బోటును గురువారం సాయంత్రంలోపు బయటకు తీసేందుకు ధర్మాడి టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. బోటు ఉన్న ప్లేస్ను గుర్తించిన ధర్
ఏపీలో అమలవుతున్న పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఇప్పటికే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకు�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరుగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి కనిపించింది. బోటు వెలికితీత పనుల్లో భాగంగా ధర్మాడి టీమ్ బుధవారం గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యాంకర్కు బలమ
ఏపీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వందలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప�
ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించిపోయారు. ఏకంగా తిరుమల నుంచే ఎర్రచందనం అక్రమ రవాణాకు దిగుతున్నారు. బ్రహ్మోత్సవాలను అడ్డం పెట్టుకుని భక్తుల ముసుగులో తమిళ దొంగలు దర్జాగా ఎర్రచందనాన్ని కొండపై నుంచి తరలించేస్తున్నారు. తిరుమల అలిపిరి వద్ద ఓ వాహ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెంలో ఈ రోజు (అక్టోబర్ 10, 2019)న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మిగిలిన వారిని అక్కడి స్థాని�
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో భర్తీ చేస్తామని తెలిపారు.