Home » Andhra Pradesh
కుల మాతాలు, రాజకీయాలకతీతంగా, పార్టీల కతీతంగా, లంచాలు తీసుకోకుండా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందేలా గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల్లో ఉ�
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం 1ల�
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 న్యూస్ చానెల్లో కెమెరా మ్యాన్గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. వీడియో జర్నలిస్టు మురళ�
తూర్పుగోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్ వర్క్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానిక
అనూహ్యంగా ఏర్పడుతున్న కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్లో అలజడి మొదలైంది. దీనికి కారణం మహానది బొగ్గు గనులు, సింగరేణి కొలరీల్లో వనరుల కొరతేనని స్పష్టమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పవర్ కట్లు సంభవిస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తున్�
ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి వస్తోంది. గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకవస్తున్నారు. ప్రజల చెంతకే ప�
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన�
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సెప్టెంబర్ 29న అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. ఈ వేడుక నిర్వహిం�
టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణం విషయంలో గందరగోళం నెలకొంది. టీటీడీ సభ్యుడిని నేనంటే నేనంటూ ఒకే పేరు గల ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో రాజేశ్ శర్మ పేరుతో సభ్యుడిగా నియమితుడైన ప్రముఖుడెవరనే అంశం టీటీడీని ముప్పుత�
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మూత్సవాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర గవర్నర్ దంపతులను ఆహ్వానించారు. సెప్టెంబరు 28, శనివారం సాయంత్రం ఆయన విజయవాడ రాజ్ భవన్లో గవర�