Home » Andhra Pradesh
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండ
టీటీడీ పాలకమండలి బోర్డులో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సెప్టెంబరు19న ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తోపాటు, చెన్నైకి చెందిన ఏజే శేఖర్రెడ్�
ఏప్రిల్ 1, 2020 నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 19న ఆయన పౌర సరఫరాల శాఖప�
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు. ఏపీ హైకోర్టును రాయలస�
గవర్నర్ వ్యవస్ధ కేంద్రానికి ఒక ఏజెంట్ అని, పనికిమాలినది వ్యవస్ధ అని వ్యాఖ్యానించిన చంద్రూబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మీటింగ్ లో గవర్నర్ వ�
దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�
20ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 పై కూడ�
రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా
చంద్రబాబు తీరు వల్లే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల మృతి పట్ల ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయని, ఉరి వేసుకోటానికి వివిధ కారణాలను టీడీపీ నాయకులే చెపుతున్నారని ఆయన అన్నారు. సం�