Home » Andhra Pradesh
ఏపీ లో సీఎం జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరై , పనులు మొదలు పెట్టని వాటిని నిలిపి వేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన పలు రహాదారి పనులను నిలిపివేశారు. ఈ మేరకు రూ.1031.17 కోట్ల విలువైన పనులను నిలిపివేస�
టీటీడీ బోర్డు నియామకం ఎదురుచూపులకు ఏపీ సర్కార్ ఎండ్ కార్డు వేసింది. టీటీడీ పాలకమండలిలో ఎవరెవరికి చోటు కల్పిస్తారన్న సస్పెన్స్కు తెరదించుతూ జంబో టీమ్ను ప్రకటించింది. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన ఏపీ సర్కార్.. ఎట్టకేలకు 28మందితో ఆ జాబితా�
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసింది. నల్లమలలో సర్వే కోసం ఇప్పటిక�
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తయింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు �
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాహ సమయంలో పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు ఇచ్చే 40 వేలరూపాయలను లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేస�
ఏపిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ(పోలిటికల్) గా ఉన్న ఆర్ పి సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ గా ఉన్న ప్రవీణ్ �
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా పెడుతున్న మానసిక క్షోభ తట్టుకోలేకే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సోమవారం సెప్టెంబర్ 16వతేదీన గుంటూరులో టీడీపీ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన
మా నాన్న కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని స్టేట్ మెంట్ ఇచ్చింది అతని కుమార్తె విజయలక్ష్మి. ఎలాంటి సూసైడ్ లెటర్ రాయలేదని పోలీసులకు స్పష్టం చేసిందామె. హ్యాంగింగ్ కు తాడుతో మెడను బిగించుకుని చనిపోయినట్లు చెబుతోందామె. సెప్టెంబర్ 16వ త
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, ఏపీ మొదటి స్పీకర్ కోడెల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుది శ్వాస విడవటం షాక్ గురి చేసిందని తన సంతా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కోడెల మృతికి కారణాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ త�