Home » Andhra Pradesh
గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం హ్యాపీ రి�
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.
ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అనంతపురం వచ్చాడు. గురువారం అనంతపురంలో ఉన్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళ్తూ దారి మధ్యలో ఉన్న స్టేడియం పరిశీలించాడు. క్�
టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన చలో ఆత్మకూరు పిలుపు సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వారు అవేమి పట్టించుకోలేదు. చంద్రబాబు ఇంటివద్దకు వస్తున్ననాయకులను అడ్డుకుంటున�
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతోంది. పల్నాడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పల్నా
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు . దళితులను కులంపేరుతో దూషించారనే కేసుతో సహా, తనపై ఉన్న వివిధ కేసులు కారణంగా గత 12 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. సెప్టెంబర్ 11, బుధవార�
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. బాబు ఇంటి గేట్లను తాళ్లతో బంధించారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబున�
గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను, సున్నపురాయిని దోచుకున్నారని ఆరోపించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి. వైసీపీ కార్యకర్తలను బెది
గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎక్కడి కక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు చర్యల పట్ల చంద్రబాబు తీప్ర ఆగ్రహం వ్యక�