Andhra Pradesh

    కంట్రోల్ ఉండాలయ్యా : తిరుమలపై తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురి అరెస్ట్

    September 6, 2019 / 01:47 PM IST

    తిరుమల కొండపై అన్యమత మందిరం  నిర్మించారంటూ  సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ముగ్గురు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో అసత్యాలను పోస్ట్ చేస్తూ..వాటిపై కామెంట్ చేసేవారిని, వాటిని షేర్ చేసేవారిపైనా టీటీడీ కొరడా ఝ�

    చంద్రబాబు ఆగ్రహం : అధికారం ఇచ్చింది పగ తీర్చుకోవటానికా!

    September 6, 2019 / 12:36 PM IST

    తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలోఇలాంటి రాక్షస పాలన ఎన్నడూ చూడలేదని..జగన్ కక్ష పూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చిన సీఎంలు రాజశేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు కూడ

    జగన్ శ్రీకాకుళం పర్యటన : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

    September 4, 2019 / 04:09 PM IST

    ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో  ఆయన పర్యటన కొనసాగుతుంది.  సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�

    శ్రీశైలం జలాశయానికి పొటెత్తుతున్న వరద

    September 4, 2019 / 02:32 PM IST

    అమరావతి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొద్ది రోజులుగా  జలాశయాల్లో నిలకడగా ఉన్న నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆల్మట్టికి 6,283వేల క్యూసెక్కుల నీరు వస్�

    APSRTCలో సంబరాలు : ఆర్టీసి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ళకు పెంపు

    September 4, 2019 / 09:37 AM IST

    సీఎం జగన్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అ�

    కొత్త ధర : ట్రాక్టర్ ఇసుక రూ.1,687

    September 4, 2019 / 03:03 AM IST

    జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇసుక మాఫియా నియంత్రణకు చర్యలు తీసుకుంది. తక్కువ ధరకే ఇసుక అందించేలా ప్రణాళికి

    ఉధ్దానం కిడ్నీ రోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    September 3, 2019 / 03:00 PM IST

    అమరావతి : ఉద్ధానం కిడ్నీ భాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకలతో  సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆస్పత్రికి అనుసంధానం

    జగన్ మరో సంచలన నిర్ణయం : ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్

    September 3, 2019 / 12:47 PM IST

    అమరావతి :  ఏపీఎస్ ఆర్టీసీ  ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�

    సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ

    September 3, 2019 / 10:58 AM IST

    సదావర్తి సత్రం భూముల వేలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ మంగళవారం. సెప్టెంబర్ 3, 2019 న ఉత్తర్వులు �

    విషాదం..పాము కాటుకు మహిళ మృతి

    September 3, 2019 / 09:54 AM IST

    విజయవాడ : కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు నాగేశ్వరమ్మ అనే 40 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు దివిసీమ వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో పాము కాట్లు ఎక్కువగా ఉంటున్నాయి.  రైతులు, రైతు �

10TV Telugu News