Home » Andhra Pradesh
గుంటూరు జిల్లాలో టీడీపీ ఇచ్చిన ఛలో ఆత్మకూరు పిలుపు ఏపీలో టెన్షన్ పుట్టిస్తోంది. గుంటూరు జిల్లాలో పరిస్థితులు క్షణ క్షణం ఉద్రిక్తంగా మారుతున్నాయి. గంట గంటకు ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. చలో ఆత్మకూరును ఎట్టి పరిస్థితుల్లోనూ జరిప�
ఏపీ మాజీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పెళ్లి రోజు ఇవాళ. పెళ్లి జరిగి సెప్టెంబర్ 10వ తేదీకి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాబు. ఈ సందర్భంగా ప్రముఖులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జీవితంలో మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పడీనం స్థిరంగా ఉంది. దీనికి అనుబంధంగా 7.6
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి వస్తున్న భారీగా వరదనీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. బ్యారేజి వద్ద సెప్టెంబరు9, సోమవారం ఉదయానికి నీటిమట్టం 14.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చ
ఏపీ లో ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా …అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట
గుంటూరులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు రత్నారెడ్డిప�
గుంటూరులో 74 ఏళ్ల మంగాయమ్మ ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన అంశం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఐవీఎఫ్ పద్ధతిలో 74 ఏళ్ల మహిళ కవలలకు జన్మనివ్వడంపై ఇండియన్ ఫర్టిలిటీ సొసైటీ ఘాటుగా స్పందించింది. చట్టప్రకారం 18 సంవత్సరాల లోపు వయసున్న యువతులకు.. 45 సంవ�
గ్రామ వాలంటీర్లు 5వేల రూపాయల జీతంతో పనిచేస్తే.. పెళ్లికి పిల్లను కూడా ఇవ్వటంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. మాజీ మంత్రి, మాజీ సీఎంకుమారుడు లోకేష్ ను టార్గ�
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మానవత్వం మంటగలిసింది. మున్సిపల్ సిబ్బంది నిర్వాకం….నివ్వెరబోయేలా చేసింది. అనాథ శవంపై చూపిన అశ్రధ్ధ… కోపం తెప్పిస్తోంది. చెత్త ట్రాలీలో అంతిమయాత్ర నిర్వహించడం కంటతడి పెట్టిస్తోంది. తూర్పుగోదావరి జ
ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది. వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల