Andhra Pradesh

    ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం : ఇసుక టెండర్ల రద్దు

    August 31, 2019 / 03:01 AM IST

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేసేసింది. జీపీఎస్ వాహనదారులకు ఇసుక తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోం�

    మానవత్వం నశించింది…నా కూతురు కారుణ్య మరణానికి అనుమతివ్వండి

    August 30, 2019 / 04:05 PM IST

    విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యులు రోగులపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోగికి వైద్యం చేయలేమని చేతులెత్తేయ్యటంతో తమ కుమార్తెను చంపుకోవాలని నిర్ణయించుకుంది ఓ మాతృ హృదయం. తగ్గని వ్యాధితో కళ్ళముందు తన కూతురు పడుతున్న నరకం చ�

    రాజధాని నిర్మాణాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

    August 29, 2019 / 02:27 PM IST

    రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో  రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�

    కాణిపాక గణపయ్యకు బంగారు రథం

    August 29, 2019 / 12:24 PM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామివారి సేవలలో త్వరలో బంగారు రథం వచ్చి చేరుతోంది. రాష్ట్ర  ప్రభుత్వం స్వామివారి కోసం బంగారు రథం తయారీకి అనుమతి ఇచ్చినట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస�

    కొండపై కొత్త రూల్ : శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక నిర్ణయం

    August 29, 2019 / 10:38 AM IST

    తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ఇక నుంచి జ్యూట్ బ్యాగ్ ల్లో పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

    కొత్త డిమాండ్ : ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ

    August 29, 2019 / 09:33 AM IST

    ఏపీ రాజధాని గురించి రచ్చ జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండని జగన్ ప్రభుత్వం కేపిటల్ గా అనౌన్స్ చేస్తుందని

    మళ్లీ ఎండల్లో తెలుగు రాష్ట్రాలు

    August 29, 2019 / 04:27 AM IST

    నైరుతి రుతుపవనాలు వెనక్కుతగ్గడంతో తెలుగు రాష్టాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ మించిపోతున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 2- 3డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల ఫలితంగా �

    ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు : రంగంలోకి మంత్రుల కమిటీ

    August 28, 2019 / 01:54 PM IST

    అమరావతి : ఏపీ సీఎం  జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు న్యాయవాదులు, పేద ప్రజలు, పూజార్లు,  ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ర

    రాజధానిలో సుజనా భూములు ఇవే : బయటపెట్టిన మంత్రి బొత్స

    August 27, 2019 / 12:45 PM IST

    అమరావతి : ఏపీ రాజదాని అమరావతి ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని అన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులకు రాజధాని ప్రాంతంలో �

    అలర్ట్ : తిరుమల కొండపైకి ఆ వాహనాలకు నో ఎంట్రీ

    August 27, 2019 / 09:39 AM IST

    తిరుమల: మీ సొంత వాహనంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలు దేరుతున్నారా.. అయితే ఒక్క క్షణం ఆగండి.. ఈ విషయం తెలుసుకోండి.. ఆ తర్వాత ముందుకు వెళ్లాలో లేదో డిసైడ్ చేసుకోండి.. మీ వాహనం 2003కి ముందు నాటిదైతే… మీ వాహనానికి త�

10TV Telugu News