Andhra Pradesh

    అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన

    August 24, 2019 / 10:46 AM IST

    అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 31, 31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజధాని అమరావతి తరలింపుపై  విభిన్న వార్తలు వస్తున్న కారణంగా.. రాజధాని నిర్మాణా�

    గోవిందా.. గోవిందా… టీటీడీ గుళ్ళో రూ.4 కోట్లు కొట్టేసిన ఇంటిదొంగలు

    August 23, 2019 / 01:13 PM IST

    కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న ప్రాంతంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆలయాలే అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటే�

    ఇదిగో నిజం…ఇంక ఆపండి… మీ అబద్ధాలు, దుష్ప్రచారాలు  

    August 23, 2019 / 11:08 AM IST

    అమరావతి : తిరుమల బస్సు టికెట్ల పై అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం బట్ట బయలయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం పధకాల ప్రచారంలో భా�

    జగన్ పై మత కుట్ర జరుగుతోంది…తిరుమల టికెట్ల వెనుక ఎన్టీఆర్ స్కీమ్ ట్విస్ట్

    August 23, 2019 / 10:27 AM IST

    విజయవాడ : ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఏపీ బీజేపీ నాయకులు వ్యవహారిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ప్రింటింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన ఆధారాలతో సహా �

    ఏపీలో కలకలం : మంత్రి బొత్సకు సీబీఐ నోటీసులు

    August 23, 2019 / 09:08 AM IST

    ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ చేసింది సీబీఐ. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు 2019 సెప్టెంబర్ 12వ తేదీన హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి  సీఎం గా ఉన్న సమయంలో పర�

    ఆంధ్రాలో భారీ వర్షాలు: తీర ప్రాంతాలకు హెచ్చరిక

    August 23, 2019 / 08:00 AM IST

    రానున్న రెండ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రాష్ట్రంతో పాటు రాయలసీమ, కోస్తాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ఉత్తర తీర ప�

    ఏపీలో వినూత్న అడుగులు : సెప్టెంబర్ నుంచి ఇంటికే రేషన్

    August 23, 2019 / 01:33 AM IST

    ఏపీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా పేద ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి గోల్ మాల్ జరగ

    VIP దర్శనంపై పిల్ కొట్టేసిన హైకోర్టు

    August 22, 2019 / 05:10 AM IST

    వీఐపీ దర్శనంపై వేసిన పిల్(పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్)ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టిపడేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వీఐపీ దర్శనాలు సాధారణ భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగిస్తున్నాయంటూ పిల్ దాఖలు చేశారు. వాటిని కొట్టి �

    AP PECET 2019 ఫలితాలు విడుదల

    May 16, 2019 / 10:51 AM IST

    గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BPED, UGPED కోర్సుల్లో ప్రవేశానికి మే 4 నుండి 9 వరకు నిర్వహించిన AP PECET-2019 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నాగార్జున యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య విజయరాజు మే 15న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్ల

    రేపే AP EDCET-2019 ఫలితాలు

    May 16, 2019 / 07:44 AM IST

    ఏపీలోని B.ED కళాశాలల్లో ప్రవేశాల కోసం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మే 6న ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (EDCET‌-2019) ఫలితాలను నిర్వహించారు. ఈ ఫలితాలను శుక్రవారం(మే 17)న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికా

10TV Telugu News