Andhra Pradesh

    తృణమూల్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలి : కన్నా లక్ష్మీనారాయణ

    May 15, 2019 / 12:47 PM IST

    విజయవాడ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, టీఎంసీ పార్టీని రద్దు చేయాలి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్షా చేప�

    ప్రారంభమైన ఏపీ కేబినేట్.. చర్చించే అంశాలు ఇవే!

    May 14, 2019 / 10:12 AM IST

    ఎన్నో అవాంతరాల అనంతరం ఎట్టకేలకు ఏపీ కేబినేట్ భేటి ప్రారంభం అయ్యింది. ఎన్నికల సంఘం అనుమతితో ఆర్ధికపరమైన అంశాల గురించి చర్చించకూడదనే నిబంధన మీద ఈసీ కేబినేట్ భేటికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లోపల తీసుకున్న ఎటువంటి నిర్ణయం కూడా మీడియాకు �

    సస్పెన్స్ కంటిన్యూ : ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుందా

    May 13, 2019 / 01:03 AM IST

    ఏపీ కేబినెట్‌ భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికార

    సమ్మర్ ఎఫెక్ట్ : గ్రామాల్లో ఏనుగుల సంచారం

    May 11, 2019 / 06:19 AM IST

    శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్�

    సమాచార కమీషనర్ల నియామకం ఆపండి:  విజయసాయి రెడ్డి 

    May 11, 2019 / 03:02 AM IST

    అమరావతి:  ఆంధ్రప్రదేశ్ లో సమాచార కమీషనర్ల నియామకాన్ని నిలిపి వేయాలని వైసీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి  ఏపీ సీఎస్ కు, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖలు  రాశారు. టీడీపీ కార్యకర్తలను సమాచార క�

    సెలవుపై వెళ్ళిన ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది 

    May 10, 2019 / 02:23 PM IST

    అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అయిదు రోజుల పాటు శలవుపై వెళ్ళారు. ఈనెల 11 నుంచి 15 వరకు ఆయన శలవులో ఉంటారు. 16 వ తేదీ తిరిగి విధులకు హాజరవుతారు.  కేబినెట్ మీటింగ్ కు సంబంధించి  సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ  ఖారా

    తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

    May 10, 2019 / 10:20 AM IST

    హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.  భానుడి భగ భగలతో  నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రోహిణి కార్తె  రాక ముందే  రోళ్ళు పగిలే  ఎండలు కాస్తున్నాయి.  ఉదయం ప్రారంభమైన ఎండలు  

    పోస్టల్ బ్యాలెట్ పరేషాన్ : హైకోర్టులో ఉద్యోగుల సమాఖ్య  పిటిషన్

    May 8, 2019 / 03:52 PM IST

    ఒక్క ఓటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. గెలుపోటములను తారుమారు చేస్తుంది. 2014 ఎన్నికల్లో మంగళగిరిలో వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గెలిచింది కేవలం 12 ఓట్ల మెజారిటీతోనే. ఆ మెజారిటీ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిందే. ఈ నేపధ్యంలో పోస్ట�

    సీఎం, సీఎస్ మధ్యలో IASలు : అగ్నిపరీక్షలా ఏపీ కేబినెట్ మీటింగ్

    May 8, 2019 / 03:43 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో IAS అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఛీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య ఆధిపత్య పోరులో.. అధికారులు నలిగిపోతున్నారు. ఎవరికి ఊ  కొట్టాలో.. ఎవరికి ఉహూ.. చెప్పాలో తెలియక.. అయోమయంలో కొట్టుమ�

    చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్లు

    May 8, 2019 / 07:38 AM IST

    అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పిందని �

10TV Telugu News