Home » Andhra Pradesh
అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించ�
తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆభరణాల లెక్కపై పాలక మండలి ఏర్పడిన తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పాలక మండలి ఏర్పడ్డాక స్వామివారి ఆభరణాల తరలింపు అంశం, తిరుమలలో గుప్తనిధుల కోసం తవ్�
అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అనటానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న బొత్స అవసరమైనప్పు�
విజయవాడ : ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి వెల్లంపల్లి చందలూరి మహలక్ష్మమ్మ ఆదివారం కన్ను మూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె&
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�
విజయవాడ : నీటి పారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తుండగానే ఒక వ్యక్తికృష్ణానదిలో పడి మరణించాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఉన్న 68 వ నెంబరు గేటుకు పడవ అడ్డంపడి గత కొద్ది రోజులుగా నీరు దిగువకు పారుతోంది. శనివారం గేటుకు అడ్డంగా ఉన్న పడవన
తిరుమల : తిరుమల కొండపై వచ్చే మూడు నెలల్లో వాటర్ బాటిళ్ల విక్రయాలను నిషేధిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపటుతున్నట్లు ఆయన తెలిపారు. ఈలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్యల
లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
విజయవాడ: భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దొంగతనాలు చేసే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ విజయరావు చెప్పారు. నిందితుల నుంచి 10 కార్లు, 3ద్విచక్రవాహానాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని దిండిగ�