Andhra Pradesh

    ఇంటర్ అర్హతతో గ్రూప్ 4 ఉద్యోగాలు

    May 8, 2019 / 03:02 AM IST

    తెలుగు రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు గ్రూప్ 4 విభాగంలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నాయి. ఇందుకోసం పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఇంటర్

    మంత్రి పదవికి కిడారి శ్రావణ్‌ రాజీనామా

    May 8, 2019 / 02:30 AM IST

    కిడారి శ్రావణ్ కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 6 నెలల్లో చట్టసభకు ఎన్నిక కావాలి. మే 10వ తేదీతో 6 నెలల  సమయం ముగుస్తుంది. ఈ లోపే శ్రావణ్ తో రాజీనామా చేయించాలని సీఎం చంద్రబాబున�

    ఎండలు చంపేస్తున్నాయి : వడదెబ్బతో 23మంది మృతి, కోస్తాంధ్రకు వార్నింగ్

    May 8, 2019 / 01:59 AM IST

    ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా  పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు ద

    చంద్రబాబు ఇరిటేషన్ తగ్గించుకోవాలి : ఉండవల్లి 

    May 7, 2019 / 08:24 AM IST

    విజయవాడ: చంద్రబాబు లాంటి నాయకుడు శత్రువు కాని వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని,  అనవసరంగా సీఎస్ తోగొడవ పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కేసుల వ్యవహారం అయ్యాక  చంద్రబాబు నాయుడే ఎల్వీ కి పదోన్నతుల�

    మే 10న ఏపీ కేబినెట్ భేటీ : సర్వత్రా ఉత్కంఠ

    May 7, 2019 / 08:01 AM IST

    అమరావతి : ఏపీ కేబినెట్  మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి  కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంప

    చంద్రబాబుది వృధా ప్రయాస..పార్టీనే తుడిచి పెట్టుకుపోతుంది…: జీవీఎల్ 

    May 6, 2019 / 02:54 PM IST

    ఢిల్లీ : గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించగా, నేడు బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోసం ఓటు వేశారని, ఏపీలో టీడీపీ తుడిచిపెట�

    చంద్రబాబు పోలవరం టూర్ 

    May 5, 2019 / 03:47 PM IST

    అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10-30 గంటలతు పోలవరం చేరుకుని, అక్కడ అధికారులు,  కాంట్రాక్టర్లతో మట్లాడనున్నారు. జరుగుతున్న పనులను  పరిశీలించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.  పోలవరం ప్రాజెక్�

    ఏపీలో రీ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి 

    May 5, 2019 / 03:21 PM IST

    అమరావతి : ఏపీలో ఐదు స్థానాల్లో రేపు జరిగే రీపోలింగ్ కు ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈవిఎం లు మోరాయించిన వెంటనే తగిన చర్యలు తీసుక

    ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు 

    May 5, 2019 / 12:20 PM IST

    అమరావతి: ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఏపీలోని ఏడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈనెల 10 వరకూ ఇదే ప

    అయ్యో పాపం : మృతదేహాన్ని 10కిమీ మోసుకెళ్లారు

    May 5, 2019 / 11:28 AM IST

    విశాఖ ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం స్థానికులకు శాపంగా మారింది. ఆఖరికి మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని అతడి బంధువులు 10 కిలోమీటర్ల�

10TV Telugu News