Andhra Pradesh

    మోడీపై చంద్రబాబు ఆగ్రహం: ప్రజాస్వామ్యంను నాశనం చేస్తున్నారు

    April 30, 2019 / 02:25 AM IST

    పశ్చిమ బెంగాల్‌లో అధికార 40 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాగానే టీఎంసీ నుంచి వీరంతా బయటకొస్తారని మోడీ అనడం

    వార్ కంటిన్యూ : ఆ శాఖల్లో నిధులపై ఏపీ సీఎస్ సమీక్ష

    April 29, 2019 / 06:08 AM IST

    మీరు ఎన్ని విమర్శలైనా చేసుకోండి..నా పని చేసుకుంటూ వెళుతా అంటున్నారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయన రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది. సీఎస్ వరస సమీక్షలను టీడీపీ నేతలు తప�

    ఏపీ ఖజానా ఖాళీ: ఉద్యోగుల జీతాలకు నిధుల్లేవ్

    April 29, 2019 / 03:43 AM IST

    ఓవైపు ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలలోకి నేతల భవితవ్యం చేరిపోయింది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది. అయితే రాష్ట్ర ఖజానా మాత్రం ఖాళీ అయ్యింది. సామాజిక పింఛన్ల కోసం వేజ్‌ అండ్‌ మీన్స్‌(చేబదుళ్లు), ఓవర్‌ డ్రాఫ్ట్‌నకు వెళ్లాల్సిన పరిస్థ

    ఫణి తుఫాన్ : ఏపీలో ముందస్తు జాగ్రత్తలు..తెలంగాణపై ప్రభావం ఉండదు

    April 28, 2019 / 01:02 AM IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తుపాన

    కిడారి హత్య కేసులో మావోయిస్టు అరెస్టు

    April 27, 2019 / 03:14 PM IST

    విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో  కూంబింగ్ నిర్వహిస్తున్న  పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�

    హై అలర్ట్ : ఏప్రిల్ 30న ఆంధ్ర-తమిళనాడు మధ్య తీరం దాటనున్న తుఫాన్

    April 27, 2019 / 09:42 AM IST

    భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.

    తుఫాన్ ముప్పు : ఏపీపై ఫణీ పడగ

    April 27, 2019 / 12:51 AM IST

    ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఏప్రిల్ 27వ తేదీ శనివారం రాత్రికి త

    రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

    April 26, 2019 / 02:39 PM IST

    హైదరాబాద్: హిందూమహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండం శ్రీలంకకు తూర్పు ఆగ్నేయ దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1440 కిలోమీటర్లు, మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 1720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీక

    ఏపీలో ICET.. రెండు సెషన్‌లలో పరీక్ష

    April 26, 2019 / 05:04 AM IST

    డిగ్రీ పూర్తి చేసుకుని MBA, MCA, కోర్సుల్లో ప్రవేశించాలనుకునే అభ్యర్థుల కోసం శుక్రవారం (ఏప్రిల్ 26,2019)న ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ICET‌) నిర్వహిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతోంది. ఆన్‌లైన్ విధ�

    సర్వత్రా ఉత్కంఠ : ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ 

    April 26, 2019 / 01:03 AM IST

    ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విచారణ కోసమే వెళ్తున్నారా…? రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..?  సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్త�

10TV Telugu News