Andhra Pradesh

    ఏపీలో ఆధిపత్య పోరు 

    April 24, 2019 / 04:21 PM IST

    అమరావతి: పాలనలో పైచేయి కోసం ఏపీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. సీఎస్ రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది.  సీఎస్ వరుస సమీక్షలను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. అయితే సీఎస్ మాత్రం

    తాడిపత్రి ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ ఎన్నికలను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

    April 24, 2019 / 09:42 AM IST

    అమరావతి:  ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి  ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.  ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో

    ఏపీ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

    April 24, 2019 / 05:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషన్ అధికారులు, డీజీపీ పాల్గొనడం గమనార్హం. అమరావతిలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇంకా ప్రిన్స్‌పాల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు క

    జనంలోకి జనసేనాని : ప్రజా సమస్యలే ముఖ్యం 

    April 24, 2019 / 01:25 AM IST

    ఎన్నిక‌ల త‌ర్వాత కాస్త విరామం తీసుకున్న జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ త్వరలోనే ప్రజ‌ల్లోకి రాబోతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉన్నా నిత్యం ప్రజ‌ల్లోనే ఉండాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ అందుకోసం భవిష్యత్‌ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భా�

    టీటీడీ బంగారం తరలింపుపై నివేదిక రెడీ

    April 23, 2019 / 02:08 PM IST

    అమరావతి: టీటీడీకి చెందిన బంగారం తరలింపు వ్యవహారం పై ఏర్పాటైన  మన్మోహన్ కమిటీ తన నివేదికను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అందచేసింది. 2019 ,ఏప్రిల్ 17 వ తేదీన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేంపట్టులో పంజాబ్ నేషనల్  బ్యాంకు నుంచి తరలిస్తు�

    ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్ 

    April 21, 2019 / 07:20 AM IST

    అమరావతి : ఏపీలో సీఎం రిలీఫ్ పండ్ కింది ఇచ్చిన చెక్  బౌన్స్ అవటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా నిధుల కొరత ఉంటుందేమో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కు  నిధుల కొరత ఉండదు. ఇప్పిటికే ఏపీ ప్రభుత్వం  నిధుల కొరత ఎదుర్కొంటోంది అనే �

    రోడ్డున పడ్డ సోషల్ మీడియా సిబ్బంది

    April 21, 2019 / 01:57 AM IST

    రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్‌ కట్‌ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగ�

    వారసులు గట్టేక్కేనా 

    April 21, 2019 / 01:38 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో యువరక్తం ఉరకలెత్తింది. తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఏళ్ల తరబడిగా పార్టీని భుజస్కందాలపై మోసిన సీనియర్లు… ఇప్పుడు తమ బిడ్డల్ని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధినేతతో కొట్లాడి మర

    ఢీ అంటే ఢీ : TDP MP అభ్యర్థులు వెనుకబడ్డారా 

    April 20, 2019 / 02:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై TDPలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పోటీ చేసిన అభ్యర్థులు అందరూ.. తమ అధినేతను కలిసి పోలింగ్ వివరాలను అందజేస్తున్నారు. చంద్రబాబును కలిసిన నేతలందరూ ఈవీఎంల లోపాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అనంతర�

    కృష్ణానది.. జల గండం

    April 20, 2019 / 02:01 AM IST

    కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే కృష్ణానదిలో నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి వచ్చే గోదావరి జలాలు కూడా నిలిచిపోయాయి.  ఫలితంగా నదిలో ఇసుక తిన్నెలు బయటకు కనిపిస్తుండటం ప్రమాద ఘ�

10TV Telugu News